మార్కాపురంలో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పనులపై కలెక్టర్ అసంతృప్తి

మార్కాపురంలో ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ పనులను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గుమ్మనూరు ఈశ్వర్, పూల నాగరాజు

గుంతకల్లు ఎమ్మెల్యే కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్ మరియు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు: రూ.152.95 కోట్లతో పనులు ప్రారంభం

ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణలో భాగంగా రూ.152.95 కోట్లతో 117 కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్నారు. జూలై 13న ఈ ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం ప్రారంభించనున్నారు.

ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులందరికీ ‘ప్రశస్త్ 2.0’ మొబైల్ యాప్ ద్వారా తప్పనిసరిగా దివ్యాంగ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి. శ్రీనివాసరావు ప్రకటించారు. పిల్లల్లో ఉండే 21 రకాల దివ్యాంగత్వాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2026-27 విద్యాసంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు 100 శాతం స్క్రీనింగ్ … Read more

AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి

మన పత్రిక, మదనపల్లె: వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన మయూరి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన … Read more

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖలు

Andhra Pradesh aqua sector Crisis

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: Andhra Pradesh aqua sector Crisis ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని లక్షలాది మంది ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, నిర్మలా సీతారామన్‌లకు విడివిడిగా లేఖలు రాశారు. అమెరికా విధిస్తున్న 50 శాతం అదనపు సుంకం వల్ల భారత ఎగుమతులపై ఏకంగా 60 శాతం పన్ను … Read more

AP Inter Hall Tickets 2026 : సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల..

AP Inter Hall Tickets 2026

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఈ వివరాలను ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా వెల్లడించారు. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌పోర్టల్‌తో పాటు ‘మన మిత్ర’ వాట్సాప్ నంబరు 9552300009 కు మెసేజ్ చేసి కూడా తమ హాల్‌టికెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి ఇంటర్నెట్ లేదా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదని … Read more

ఏపీలో ‘ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు’ నియామకం

AP Transgender Welfare Board

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: సమాజంలో ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డు’ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఈ బోర్డు పనిచేయనుంది. ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 కింద ఏర్పాటు చేసిన ఈ బోర్డులో ఆంధ్ర ప్రాంత ప్రతినిధిగా విశాఖపట్నం కలెక్టర్, రాయలసీమ ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ అధికారులతో … Read more