భీమునిపట్నం కేజీబీవీ విద్యార్థినులకు కార్పొరేట్ సంస్థల సాయం
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థినుల కోసం డ్యూయల్ డెస్క్ బెంచీలను అందజేశారు.
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థినుల కోసం డ్యూయల్ డెస్క్ బెంచీలను అందజేశారు.
మదనపల్లెలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై టీడీపీ ఇన్చార్జ్ బాలమాలి శేఖర్ స్థానికులకు అవగాహన కల్పించారు.
మార్కాపురంలో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ పనులను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గుంతకల్లు ఎమ్మెల్యే కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్ మరియు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.
రేపల్లె జగనన్న కాలనీలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.
ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణలో భాగంగా రూ.152.95 కోట్లతో 117 కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్నారు. జూలై 13న ఈ ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం ప్రారంభించనున్నారు.
మన పత్రిక: ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యార్థులందరికీ ‘ప్రశస్త్ 2.0’ మొబైల్ యాప్ ద్వారా తప్పనిసరిగా దివ్యాంగ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి. శ్రీనివాసరావు ప్రకటించారు. పిల్లల్లో ఉండే 21 రకాల దివ్యాంగత్వాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2026-27 విద్యాసంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు 100 శాతం స్క్రీనింగ్ … Read more
మన పత్రిక, మదనపల్లె: వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన మయూరి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన … Read more
మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: Andhra Pradesh aqua sector Crisis ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని లక్షలాది మంది ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, నిర్మలా సీతారామన్లకు విడివిడిగా లేఖలు రాశారు. అమెరికా విధిస్తున్న 50 శాతం అదనపు సుంకం వల్ల భారత ఎగుమతులపై ఏకంగా 60 శాతం పన్ను … Read more