నల్లగొండ జిల్లా PSHMA-TG అధ్యక్షుడిగా D. వెంకటరత్నం ఎన్నిక

మన పత్రిక, వెబ్​డెస్క్ PSHMA-TG రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సమక్షంలో నల్లగొండ జిల్లా PSHMA-TG కొత్త అధ్యక్షుడిగా D. వెంకటరత్నం గారు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా N. శ్రీనయ్య గారు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటకు చెందిన PSHMA-TG శాఖ వారు వెంకటరత్నం, శ్రీనయ్య గార్లకు, నల్లగొండ జిల్లా శాఖకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి హెడ్ మాస్టర్ సమస్యలు, డిమాండ్లు, ఉద్యోగ చార్ట్ విషయాలపై రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం చేస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తారని … Read more

పంచాయతీ రాజ్ బిల్లుపై గవర్నర్ కు అఖిలపక్ష విజ్ఞప్తి

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణ అసెంబ్లీలో ( Telangana Assembly ) ఆమోదించిన పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ ఇవాళ అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని పార్టీల కీలక నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న లేఖలు రాశారు. రిజర్వేషన్ పరిమితిపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ( ponnam prabhakar ) హైలైట్ చేశారు. ఈ విషయాన్ని … Read more

Telangana: ఏడు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

మన పత్రిక, వెబ్​డెస్క్ హైదరాబాద్: Telangana Rain Alert Today – తెలంగాణలోని ఏడు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. వీటితో కూడిన … Read more

చందులాపూర్ లో ముసుగు దొంగల దాడి

మన పత్రిక, వెబ్​డెస్క్ సిద్దిపేట్ ( SIDDIPET ) జిల్లా చిన్నకోడూరు మండలంలోని చందులాపూర్ ( chandulapur ) గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ముసుగు దొంగల వీరంగం చోటుచేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో బీసీ కాలనీలో ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు రెండు ఇళ్లపై దాడి చేయడానికి ప్రయత్నించారు. నల్ల బట్టలు ధరించి బైక్ పై వచ్చిన దొంగలు గేట్లు దూకే ప్రయత్నం చేశారు. గ్రామ యువకులు కేకలు వేయడంతో వారు రాళ్లతో దాడి చేసే … Read more

Kaleshwaram: సీబీఐ విచారణకు కాళేశ్వరం ప్రాజెక్టు

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చ జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. CBI enquiry on kaleshwaram project జూలై 31, 2025న కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4న మంత్రిమండలి ఆమోదించింది. ఆ తర్వాత శాసనసభ ముందు ఉంచి చర్చించారు. నివేదికలో నిర్లక్ష్యం, దురుద్దేశం, ఆర్థిక అవకతవకలు, … Read more

సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం

మన పత్రిక, వెబ్​డెస్క్ Pension vidroha dinam on September 1st – తెలంగాణ రాష్ట్ర ( Telangana State ) ఉద్యోగ జేఏసీ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ TGEJAC పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. … Read more

Ramappa: ఆలయంలో పర్యాటకుల సందడి

మన పత్రిక, వెబ్​డెస్క్ రామప్ప ఆలయం ( Ramappa Temple ) ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకులు ఆలయ శిల్పకళను ఆస్వాదించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వందల సంఖ్యలో పర్యాటకులు రామప్ప చెరువు తీరాన్ని, ఆలయ పరిసరాలను సందర్శించారు. ఆలయ గోపురం, గర్భగృహంలోని అద్భుతమైన శిల్పాలు … Read more

BSC Agriculture | కౌన్సెలింగ్ మరియు మెరిట్ లిస్ట్ విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సుల రెండో దశ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మెరిట్ లిస్ట్ కూడా ప్రచురించారు. ఈ కౌన్సెలింగ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని కోర్సులకు వర్తిస్తుంది. రెండో దశ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 03 నుంచి 10 వరకు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. మెరిట్ లిస్ట్ ఎఫ్‌సెట్ … Read more

తొగుటలో యూరియా కొరతపై రైతుల ఆందోళన

మన పత్రిక, వెబ్​డెస్క్రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని కాన్ గల్ సొసైటీ చైర్మన్ కె. హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య ఆరోపించారు. తొగుట మండలంలో యూరియా కోసం రైతులు రాస్తారోకో చేపట్టడంతో వారికి మద్దతుగా నిలిచారు. రైతులు గత రెండు రోజులుగా యూరియా కోసం రాత్రింబగలు తిరుగుతున్నారు. పండుగ, పబ్బం లేకుండా, వానా ఎండా లేకుండా చేతిలో ఖాళీ చేతులతో తిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని … Read more

మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాలిః మంత్రి సీత‌క్క‌

మ‌న ప‌త్రిక‌, వెబ్ డెస్క్ః మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క( minister seethakka) సూచించారు. శుక్రవారం ఆమె ములుగు జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా రూ.2.34 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy) మహిళలకు … Read more