పాఠశాలలకు 3 రకాల నిధులు విడుదల.. లిస్ట్ ఇదే!

3 interventions grants released school wise list of Rajanna Siricilla

మన పత్రిక, వెబ్​డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మూడు రకాల గ్రాంట్లను విడుదల చేస్తూ పాఠశాలల వారీగా జాబితాను విడుదల చేశారు. ఈ నిధులలో ‘కాంపోజిట్ స్కూల్ గ్రాంట్’, ‘GCEC గ్రాంట్స్’, మరియు ‘ఫార్మేషన్ ఆఫ్ హౌస్ సిస్టమ్’ (పాఠశాలల్లో హౌస్ సిస్టమ్ ఏర్పాటు) గ్రాంట్లు ఉన్నాయి. జిల్లాలోని బోయినపల్లి, చందుర్తి, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల సహా పలు మండలాల్లోని పాఠశాలలను ఈ … Read more

Chevella: ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి! తాండూరులో విషాదం.

chevella 3 sisters die

మన పత్రిక, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం (Bus accident in chevella) మీర్జాగూడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయి ప్రియ (డిగ్రీ ఫైనల్ ఇయర్), తనుషా (ఎంబీఏ)గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇటీవల బంధువుల … Read more

Chevella Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదంలో 17 మంది మృతి

17 members died in chevella bus accident

Chevella Bus Accident : ఇవాళ ఉదయం చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మండలంలోని మీర్జాగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. సింగిల్ రోడ్ కావడం, డివైడర్ లేకపోవడంతో పాటు మలుపు వద్ద ఓవర్ స్పీడ్ తో ఉన్న కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ బస్సును బలంగా ఢీకొనడంతో బస్సు తుక్కుతుక్కు అయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఉదయం 4.30 కు … Read more

RTC Bus Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. బస్సులో 70 మంది

rtc bus and lorry accident at chevella

RTC Bus Accident : ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, రూల్స్ పాటించాలని నెత్తినోరు మొత్తుకున్నా రోడ్డు ప్రమాదాలు జరగడం మాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును, కంకర లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో … Read more

Heavy Rains | భారీ వర్షం.. జలమయమైన నగరం, తడిసిన ధాన్యం!

Heavy Rains

మన పత్రిక, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) ఆదివారం సాయంత్రం భారీ వర్షం (Heavy Rains) దంచికొట్టింది. అకస్మాత్తుగా కురిసిన వానకు నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రైల్వేస్టేషన్ వద్ద డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, ఈ అకాల వర్షం అన్నదాతలను ఆయోమయంలో పడేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయింది. టార్పాలిన్లు కప్పినప్పటికీ ధాన్యంలోకి నీళ్లు చేరాయి. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షపు … Read more

Telangana Bandh: కాలేజీల బంద్.. ₹900 కోట్లు బకాయిలు!

Telangana bandh november 3

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు (Telangana bandh november 3) నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తక్షణమే రూ. 900 కోట్లు విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (FATHI) డిమాండ్ చేసింది. బకాయిల కారణంగా సిబ్బందికి జీతాలు, బిల్లులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ బంద్‌కు ఫ్యాకల్టీ … Read more

టీచర్ల సర్దుబాటు పూర్తి కాలేదు.. డీఈఓలకు డైరెక్టర్ కీలక ఆదేశాలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో ఉపాధ్యాయుల ( Telangana Teachers ) సర్దుబాటు ప్రక్రియపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ( DEO Naveen Nicolas ) అక్టోబర్ 30న కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మిగులు (Surplus) ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేసే ప్రక్రియ పూర్తయినట్లు డీఈఓలు నివేదించినా, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్ నివేదికల ప్రకారం, జిల్లాల్లో మిగులు టీచర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని … Read more

TGPSC డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్లు విడుదల! 8 నుంచి పరీక్షలు.

TGPSC DEPARTMENT TESTS HALL TICKETS NOVEMBER 2025

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. డిపార్ట్మెంట్ల టెస్ట్ 2025 నవంబర్ సెషన్‌కు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక లింకు ద్వారా నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TGPSC DEPARTMENT TESTS HALL TICKETS NOVEMBER 2025 ఈ పరీక్షలను నవంబర్ 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ ఇదివరకే ప్రకటించింది. పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ … Read more

Hyderabad: మియాపూర్‌లో 5 అంతస్తుల భవనం కూల్చివేత.. హైడ్రా చర్యలు!

Hyderabad hydra news

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, నకిలీ రికార్డులతో నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, మియాపూర్‌లోని సర్వే నంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు విచారణలో గుర్తించారు. ఆక్రమణదారులు ఏకంగా హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన కంచెను తొలగించి, సర్వే నంబర్ 100లోనే 307, 308 పేర్లతో దొంగ రికార్డులు సృష్టించారు. ఈ నకిలీ పత్రాలను అడ్డుపెట్టుకుని ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు … Read more

Sangareddy: హెచ్‌ఎం రేఖ రాణి సస్పెండ్.. ఎస్ఏ-1 పరీక్షల ఉల్లంఘన!

Sangareddy news hm suspended

మన పత్రిక, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దెగుల్ వాడి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ రాణిని జిల్లా విద్యాధికారి (DEO) వెంకటేశ్వర్లు సస్పెండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం పాఠశాలను తనిఖీ చేసిన మండల విద్యాధికారి (MEO) రహీమొద్దీన్, విద్యాశాఖ ప్రకటించిన సమగ్ర మూల్యాంకనం (ఎస్ఏ-1) పరీక్షల షెడ్యూల్‌ను ఆమె ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఎంఈఓ జిల్లా విద్యాధికారికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా … Read more