TG News: నేటి నుంచి నవంబర్ రేషన్.. 17,102 టన్నుల సన్న బియ్యం!

hyderabad november ration rice distribution starts today 17102 tons

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లో నవంబరు నెలకు సంబంధించిన రేషన్‌ బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బియ్యం స్టాకును ఇప్పటికే రేషన్‌ షాపులకు తరలించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లా పరిధిలో మొత్తం 7,98,269 రేషన్‌కార్డులు ఉండగా, 30,42,056 మంది లబ్దిదారులు ఉన్నారు. నవంబర్ నెలకు గాను 17,102 టన్నుల సన్న బియ్యాన్ని కేటాయించారు. మొదటి విడతగా 8,500 టన్నుల బియ్యాన్ని నగరంలోని 653 రేషన్‌ … Read more

Telangana: ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవి

Telangana

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పలు కీలక పదవులను భర్తీ చేసింది. పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును నియమించింది. అదేవిధంగా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. మంత్రి పదవి ఆశించిన ఈ ఇద్దరు నేతలకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుదర్శన్ రెడ్డికి 6 గ్యారంటీల అమలు బాధ్యతను కూడా అదనంగా అప్పగించారు. ఆయన కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరించనున్నారు. మంత్రులకు వర్తించే అన్ని … Read more

Mahabubabad: బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టి తాళం!

mahabubabad news

మన పత్రిక, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురీలో పెట్టి తాళం వేశారు. బాధితుడు చిన్నగూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజుగా గుర్తించారు. గుర్తు తెలియని శవమని భావించిన సిబ్బంది, రాజును రాత్రంతా మార్చురీలోనే ఉంచారు. ఉదయం ఓ స్వీపర్ గమనించి, రాజు బతికే ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని బయటకు తీసి తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఆధార్ కార్డు … Read more

TG News: గ్రూప్-2 విజేతలకు కొలువులు.. నియామక పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్!

miryalaguda news

మన పత్రిక, మిర్యాలగూడ: తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో అసిస్టెంట్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారులుగా (ఏబీసీడీఓ) ఎంపికైన 16 మందికి శుక్రవారం సెక్రటేరియట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని సత్కరించి, అభినందనలు తెలిపారు. నూతన ఉద్యోగ ప్రయాణంలో భాగంగా, బీసీ సంక్షేమ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విధుల్లో నిబద్ధత, నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని ఆయన … Read more

Revanth Reddy : సల్మాన్ ఖాన్‌ను కలిసిన రేవంత్ రెడ్డి

Telangana cm revanth reddy meets salman khan

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కలిశారు. ముంబైలో సల్మాన్ ను కలిసి ఆయనతో సరదాగా కాసేపు ముచ్చటించారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిండే మనవరాలు పెళ్లి కోసం రేవంత్ రెడ్డి గత రాత్రే ముంబైకి వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రేవంత్ ముంబై వెళ్లారు. పెళ్లి వేడుకలో సల్మాన్ ఖాన్ ను కలిశారు. ఇద్దరూ కలిసి ఫోటోలకు … Read more

Warangal Rains : వరంగల్ ఎందుకు మునిగింది.. కబ్జాలు, ఆక్రమణలే శాపమా?

why Warangal drowned for recent rains due to cyclone montha

Warangal Rains : కాకతీయుల రాజధాని ఓరుగల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగింది. వరంగల్ నగరం మొత్త కన్నీటి సంద్రం అయింది. దాదాపు 50 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ లో ఉన్న రెండు చెరువులు భద్రకాళి, వడ్డెపల్లి ఈ రెండు కూడా ఉప్పొంగిపోయాయి. చెరువుల నుంచి బయటికి వచ్చిన వరద నీరు మొత్తం కాలనీలను ముంచేసింది. హైదరాబాద్ తర్వాత అంతటి పేరు గాంచిన సిటీ ఇది. స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతూ, ట్రై … Read more

Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..

ap school holiday october 31 2025

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను పొడిగించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడంతో ఈ చర్యలు చేపట్టారు. తాజా అప్‌డేట్ ప్రకారం, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 31 వరకు సెలవులు ప్రకటించారు. చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ … Read more

TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!

revanth Reddy

మన పత్రిక, వెబ్​డెస్క్: వరంగల్, హనుమకొండ నగరాల్లోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బందిని వెంటనే తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు. అత్యవసర ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హైదరాబాద్ (హైడ్రా) సిబ్బందిని, వారి వద్దనున్న వరద సహాయక సామగ్రిని … Read more

ACB: యాదాద్రి ఇంజనీర్ అరెస్ట్.. రూ.1.90 లక్షల లంచం!

ACb arrest yadagirigutta

ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి ఇంజనీర్.. రూ.1.90 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్! మన పత్రిక, వెబ్​డెస్క్: యాదాద్రి యాదగిరిగుట్ట దేవస్థానం (yadagirigutta temple) సీనియర్ ఇంజనీర్ (S.E) ఉడేపు రామారావు లంచం కేసులో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా, హైదరాబాద్ ఉప్పల్‌లోని ఓ దుకాణంలో ఆయన్ను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ నిమిత్తం రామారావును ఏసీబీ అధికారులు యాదగిరిగుట్టకు తీసుకువెళ్లారు. ఆయనకు చెందిన పలు ఆస్తులు, … Read more

Nalgonda: బ్రిడ్జిపై బైకులు ఢీ, వాగులో పడి నవ వధువు మృతి!

nalgonda gurrampode bike accident anusha

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో దారుణ ప్రమాదం జరిగింది. శేషిలేడివాగు బ్రిడ్జిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చామలేడు గ్రామానికి చెందిన సిలువేరు నవీన్ (25), అతని భార్య అనుష (21) తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొన్న వేగానికి అనుష బ్రిడ్జి పైనుంచి ఎగిరి ప్రవహిస్తున్న వాగులో పడిపోయింది. స్థానికులు 15 నిమిషాల తర్వాత ఆమెను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను, తీవ్ర గాయాలపాలైన భర్త నవీన్‌ను … Read more