బంగారం ధర రికార్డు స్థాయికి: 24 క్యారెట్ల బంగారం తులా రూ. 1,07,070

మన పత్రిక, వెబ్​డెస్క్ బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులా రూ. 1,07,070 పలుకుతోంది. 22 క్యారెట్ల ధర రూ. 1,06,200కు చేరింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల సడలింపు, భౌగోళిక ఉద్రిక్తతలతో ధరలు పెరుగుతున్నాయి. వెండి ధర కిలోకు రూ. 1,26,100 వద్ద స్థిరంగా ఉంది.

బంగారం ధర లక్షా 25 వేలకు చేరుతుంది

మన పత్రిక, వెబ్​డెస్క్ భారతదేశంలో బంగారం ధర ఈ సంవత్సరం లక్షా 25 వేల రూపాయలకు చేరుతుందని ఐసిఐసిఐ బ్యాంక్ తన సరికొత్త నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ధరల పోకడలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాను రూపొందించారు. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం, అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం, ఫెడ్ వడ్డీ రేట్లలో సడలింపు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలను భారీగా పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) వైపు … Read more

తెలంగాణలో కాలోజీ జయంతి రాష్ట్ర వేడుకగా నిర్వహణ

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ కవి, సాహిత్య వేత్త శ్రీ కాలోజీ నారాయణ రావు జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని నిర్ణయించింది. ( kaloji narayana rao birth anniversary ) ఈ నిర్ణయం కాలోజీ నారాయణ రావు సాహిత్యం, సామాజిక చైతన్యంపై ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపుగా పరిగణిస్తున్నారు. ఆయన రచనలు, ఉద్యమ నేపథ్యం తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు ప్రాతిపదికగా నిలిచాయి. కాలోజీ జయంతి రాష్ట్ర వేడుకగా జరుపుకోవడం … Read more

తెలంగాణలో ఈ నెల 6న సెలవు

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణ ప్రభుత్వం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 6న (శనివారం) సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ సెలవు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 11న రెండో శనివారం పనిదినంగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఏర్పాట్ల భాగంగా హైదరాబాద్ నగరంలో నిమజ్జనానికి సంబంధించి జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తోంది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో సుమారు 50 వేల గణేశ విగ్రహాలు … Read more

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ వత్సల్య, బాల సహాయ హెల్ప్ లైన్ 1098, వృద్ధాశ్రమం, సఖి (OSC) పథకాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద లేదా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ( Contract and outsourcing jobs in sircilla district ) పోస్టులు & జీతం POST ELIGIBILITY SALARY అకౌంటెంట్(మిషన్ వత్సల్య) కామర్స్/గణితంలో గ్రాడ్యుయేట్, కంప్యూటర్ & టాలీ స్కిల్స్ ₹18,536 ఔట్రీచ్ వర్కర్(మిషన్ వత్సల్య) 12వ తరగతి … Read more

SBI PO Mains Exam Date 2025 విడుదల: సెప్టెంబర్ 13న నిర్వహణ

మన పత్రిక, వెబ్​డెస్క్ ఎస్బిఐ పిఓ మెయిన్స్ 2025 తేదీ? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో SBI PO మెయిన్స్ పరీక్ష తేదీ 2025ను అధికారికంగా ప్రకటించింది. మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 13, 2025న నిర్వహించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు మెయిన్స్ దశకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఆగస్టు 2, 4 మరియు 5, 2025న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షల తర్వాత, సెప్టెంబర్ 1, … Read more

Kavitha MLC Resignation: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

మన పత్రిక, వెబ్​డెస్క్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేసినట్లు కవిత ప్రకటించారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆమె ఈ నడుగు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత తీసుకున్న నిర్ణయం తెలంగాణ … Read more

Kavitha Press Meet: సస్పెన్షన్ పై సంచలన వ్యాఖ్యలు

మన పత్రిక, వెబ్​డెస్క్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కల్వకుంట్ల కవిత బుధవారం ఉదయం ప్రెస్ మీట్ ( kalvakuntla kavitha press meet ) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జై తెలంగాణ అంటూ ప్రెస్ మీట్ ప్రారంభించారు. పార్టీ నుంచి సస్పెన్షన్ పై కవిత తొలిసారిగా స్పందించారు. తన ప్రకటన ద్వారా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలపై విస్తృత చర్చ నడుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలపై కూడా … Read more

టీచర్, ఆయా ఉద్యోగాలకు జగిత్యాలలో ప్రకటన 2024

మన పత్రిక, వెబ్​డెస్క్ జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్, ఆయా ఉద్యోగాలకు ప్రకటన విడుదలయ్యింది. 51 పాఠశాలల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలు పూర్తిస్థాయిలో తాత్కాలికంగా ఉంటాయి. టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు ఏడవ తరగతి పాస్ అర్హతగా నిర్ణయించారు. వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. టీచర్కు నెలకు రూ. 8,000, ఆయాకు రూ. 6,000 గౌరవ వేతనంగా … Read more