మన పత్రిక, వెబ్డెస్క్
బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులా రూ. 1,07,070 పలుకుతోంది. 22 క్యారెట్ల ధర రూ. 1,06,200కు చేరింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల సడలింపు, భౌగోళిక ఉద్రిక్తతలతో ధరలు పెరుగుతున్నాయి. వెండి ధర కిలోకు రూ. 1,26,100 వద్ద స్థిరంగా ఉంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
