Rishi Panchami Katha | కథ, ముహూర్తం మరియు ప్రాముఖ్యత

మన పత్రిక, వెబ్​డెస్క్ : భాద్రపద మాసంలో శుక్లపక్ష పంచమి తిథిని ప్రతి సంవత్సరం ఋషి పంచమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఋషి పంచమి వ్రతం 2025 ఆగస్టు 28న నిర్వహిస్తారు. ఈ రోజు వ్రత ముహూర్తం ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. ఈ రోజు గంగా స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని, సప్తఋషుల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. వ్రతం చేసే సమయంలో ఋషి పంచమి వ్రత కథ చదవడం తప్పనిసరి. లేకుంటే … Read more

August 28 Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 28, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 28, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్.

రాజన్న సిరిసిల్ల జిల్లా పాఠశాలలకు సెలవు

మన పత్రిక, వెబ్​డెస్క్ : రాజన్న సిరిసిల్ల ( RAJANNA SIRCLLA ) జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) నేడు జిల్లాలోని అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించారు (Rajanna Sircilla School Hoilday Today ) . జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. sircilla rain holiday today August 28 వర్షాల … Read more

Rajiv Arogya sri jobs | 27 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : శ్రీ రాజరాజేశ్వరీ దేవస్థానం, వేములవాడ మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్, రాజన్న సిరిసిల్ల పరిధిలో పలు పోస్టుల భర్తీకి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల చేశాయి. మొత్తం 27 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 28, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేయబడతారు. అన్ని పోస్టులకు ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ తప్పనిసరి. Rajiv Arogya sri out sourcing jobs notification … Read more

Urea Dubbaka | టోకెన్ల పంపిణీలో ఏఈఓపై రైతుల ఆగ్రహం

మన పత్రిక, వెబ్​డెస్క్ : దుబ్బాకలో ( DUBBAKA ) యూరియా టోకెన్ల పంపిణీ విషయంలో ఏఈఓ సంతోష్పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పిఎసిఎస్ కార్యాలయానికి యూరియా ( UREA ) రాగానే రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వినాయక చవితి పండుగ ఉన్నా, వర్షం కురుస్తున్నా రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు గొడుగులు పట్టుకొని నిలబడ్డారు. కానీ ఏఈఓ సంతోష్ తనకు నచ్చిన వారికి మాత్రమే అదనపు టోకెన్లు ఇచ్చాడు. … Read more

పండగ పూట విషాదం.. కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్ : సంతోషంగా గడపాల్సిన వినాయకచవితి పండుగ ఆ కుటుబంలో విషాదం నింపింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పండగ సందర్భంగా లైటింగ్ కోసం స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి … Read more

OTT లోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్”

మన పత్రిక, వెబ్​డెస్క్ : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‍బస్టర్ చిత్రం ‘కింగ్‌డ‌మ్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 31న ఈ సినిమా ధియేటర్లలో విడుదలై రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ Netflix లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సే నటించగా, నాగవంశీ నిర్మించారు. కథ విషయానికి వస్తే.. ఒక కానిస్టేబుల్ అయిన … Read more

MEDAK | 300 మంది విద్యార్థులను సేవ్ చేసిన రెస్క్యూ టీమ్

మన పత్రిక, వెబ్​డెస్క్ : మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన గురుకుల డిగ్రీ కళాశాలలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడింది. ఈ కళాశాల ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలగా కూడా పనిచేస్తోంది. Medak gurukul degree college rescue news నీటి మట్టం పెరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బోట్ల సాయంతో విద్యార్థులను … Read more

పండగ పూట.. అంగన్వాడీలకు శుభవార్త

మన పత్రిక, వెబ్​డెస్క్ : జగన్ ప్రభుత్వంలో నిరసనలకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం పలు శుభవార్తలు తెలిపింది. నెల రోజుల్లో వారికి కొత్త సెల్ ఫోన్లు అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మూలన పడిన సెల్ ఫోన్లను వాడుతున్న వారికి ఈ నిర్ణయం పని వేగాన్ని, సమర్థతను పెంచేందుకు దోహదపడుతుంది. అంతే కాకుండా అంగన్‌వాడీల్లో ఇండక్షన్ స్టవ్‌ల వాడకానికి వీలుగా, నెలకు రూ. 500 చొప్పున విద్యుత్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరించనుంది. అయితే, సామాజిక భద్రత పెన్షన్ల … Read more

భర్తను వదిలి పదిసార్లు పారిపోయిన మహిళ

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ వివాహిత చేసిన డిమాండ్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. తన భర్తను వదిలి పది సార్లు ప్రియుడితో పారిపోయిన ఆ మహిళ, చివరికి తన జీవితాన్ని ఇద్దరితోనూ పంచుకుంటానని ప్రకటించింది. ఈ విచిత్రమైన వ్యవహారం పరిష్కరించడానికి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పంచాయతీని ఏర్పాటు చేశారు. పంచాయతీలో అందరి ముందు ఆమె తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా ప్రకటించి, నెలలో 15 రోజులు తన భర్తతో, మిగిలిన 15 … Read more