బస్సు ప్రమాదం.. క్లీనర్ మృతి, 24 మందికి గాయాలు
CRIME: చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యండపల్లి సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ‘జగన్ ట్రావెల్స్’కు చెందిన ప్రైవేట్ బస్సు యండపల్లి వద్ద నిలిపి … Read more