శక్తిశాట్కు ఎంపికైన ప్రభుత్వ బడి విద్యార్థిని జెస్సీకి మంత్రి లోకేశ్
గ్లోబల్ లూనార్ మిషన్ శక్తిశాట్కు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జెస్సీని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కలసి ప్రత్యేకంగా అభినందించారు.
గ్లోబల్ లూనార్ మిషన్ శక్తిశాట్కు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జెస్సీని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కలసి ప్రత్యేకంగా అభినందించారు.
ఏపీ మద్యం కేసులో దొడ్డ వెంకట సత్యప్రసాద్కు లభించిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలికి జూలై 23న జరిపిన పరీక్షల్లో కోవిడ్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.
దేశీయంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గింపు నమోదైంది. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో పసిడి ధరల వివరాలు ఇవే.
కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతానికి చెందిన ఒక పేద టైలర్ కుమారుడు కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలో భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
విదేశీ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్లో కేసు నమోదైంది.
పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వైఎస్ షర్మిల త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు.
హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు బాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.