TG INTER EXAMS 2026 | ఇంటర్ పరీక్షలు జనవరిలోనే

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు 2026 జనవరిలో నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్ మెడియట్ ఎడ్యుకేషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడానికి సమాలోచనలు జరుగుతున్నాయి. Telangana Inter exams in January 2026. ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో నిర్వహించేవి. కొత్త నిర్ణయంతో పరీక్షలు ముందుగానే జరగనున్నాయి. దీని వల్ల విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్, క్లాట్, … Read more

Indiramma Houses | రూ. 1,000 కోట్లు విడుదల, 2.04 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ( TELANGANA ) పేదలకు సొంతిళ్లు కల్పించే లక్ష్యంతో అమలులో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ( Indiramma Indlu ) పథకం వేగంగా పురోగమిస్తోంది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు రూ. 1,000 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారు. Indiramma Houses news రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. అందులో 2.04 లక్షల … Read more

August 27 Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 27, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, TSPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 27, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. Today current affairs in telugu ప్రధాని మోదీ ఎక్కడ కొత్త EV ప్లాంట్ ప్రారంభించారు?గుజరాత్ 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం ఎవరు గెలుచుకున్నారు?మీరాబాయి చాను ఆగస్టు 1, 2025 నుండి భారత … Read more

Us india tariff | అమల్లోకి 50% సుంకాల భారం

మన పత్రిక, వెబ్​డెస్క్ : అమెరికా ఆగస్టు 27, 2025 నుండి భారత్ నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 50% వరకు సుంకాలు విధించనుంది. ఇది గత రెండు నెలలుగా అమలులో ఉన్న 25% సుంకంపై మరో 25% పెంపు. Us tariff on india news భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం యుక్రెయిన్ యుద్ధానికి పరోక్ష మద్దతుగా భావిస్తూ ట్రంప్ పరిపాలన ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే ఆర్థిక రంగంపై … Read more

Rain Alert | : సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు, ప్రజలకు కీలక సూచనలు చేశారు. Rain alert in Telangana జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన 31 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలను వెంటనే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాగులు, వంకల మీద ఉన్న కల్వర్టుల మీద ప్రయాణాలను … Read more

Sadabainama | సాదాబైనామా భూముల నమోదుకు గ్రీన్ సిగ్నల్

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ హైకోర్టు సాదాబైనామా భూముల నమోదుపై విధించిన స్టేను తొలగించింది. ఈ తీర్పు లక్షలాది మంది పేదల కలలకు సాకారం చేసే అవకాశం కలిపింది. Sadabainama Telangana latest News పూర్వపు ప్రభుత్వం 9.26 లక్షల దరఖాస్తులు స్వీకరించినా, 2020 ఆర్ఓఆర్ చట్టంలో వాటి పరిష్కారానికి మార్గం చూపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో హైకోర్టులో పోరాడిందని, సీఎం రేవంత్ రెడ్డి … Read more

Sundarakanda review 2025 | సుందరకాండ మూవీ రివ్యూ

సుందరకాండ మూవీ రివ్యూ: నారా రోహిత్ కమ్ బ్యాక్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ Sundarakanda review 2025 telugu నారా రోహిత్ ( NARA ROHIT ) నటించిన సుందరకాండ ( Sundarakanda 2025 ) ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తల్లిని ప్రేమించి ఆమె కుమార్తెతో పెళ్లి చేసుకునే అసాధారణ కథనంతో వచ్చిన ఈ సినిమా, దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి కన్వెన్సింగ్ నేరుగా చెప్పడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోహిత్ ముదురు వయసు యువకుడి పాత్రలో … Read more

School Holiday | గణేష్ పండగకు పాఠశాలలకు సెలవు

మన పత్రిక, వెబ్డెస్క్ : 27 august school holiday or not , భారతదేశంలో ( INDIA ) గణేష్ చతుర్థికి జాతీయ స్థాయి సెలవు లేదు. పాఠశాలలకు సెలవు ( Ganesh Chathurthi School Holiday) ఇవ్వాలా, లేదా అనే నిర్ణయం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, వ్యక్తిగత పాఠశాల లేదా విద్యా బోర్డు విధానాలపై ఆధారపడి ఉంటుంది. సాంస్కృతిక ప్రాముఖ్యత దృష్ట్యా, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తాయి. ఏపీ, … Read more

AP Bar Policy | టెండర్లకు స్పందన లేక గడువు పెంపు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బార్ పాలసీకి మొదటి అడుగే ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలోని 840 బార్లకు టెండర్లు పిలిచినా, మద్యం వ్యాపారులు స్పందించడం లేదు. కొత్త పాలసీలోని నిబంధనలు ఆచరణాత్మకంగా లేవని, ఖర్చు భారం పెరుగుతుందని వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలసీలో స్పష్టత లేకపోవడంతో వారు దరఖాస్తులను బహిష్కరించారు. అసలు గడువు ఈ నెల 26న ముగియాల్సి ఉండగా, స్పందన లేకపోవడంతో ప్రభుత్వం … Read more

KAMAREDDY | ఉచిత బస్సు పథకం రద్దు చేయాలి

మన పత్రిక, వెబ్​డెస్క్ : కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి పథకం’ కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కామారెడ్డి బస్టాండ్‌లో మహిళలు ధర్నాకు దిగారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగిందని, అవసరం లేనివారు కూడా బస్సుల్లో ప్రయాణిస్తుండడంతో విద్యార్థినులు, ఉద్యోగినులకు సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, మర్యాదగా మాట్లాడడం లేదని ఆరోపించారు. … Read more