Olluru Royal Lake : ఓ చెరువు తెగి గ్రామం మొత్తం మునిగిపోయింది. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలో ఉన్న ఒళ్లూరు రాయల్ అనే చెరువుకు గండిపడింది. దీంతో చెరువు పక్కనే ఉన్న కళత్తూరు అనే గ్రామం నీట మునిగింది. ఒక్కసారిగా వరద గ్రామాన్ని ముంచెత్తడంతో గ్రామస్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అందరూ ప్రాణభయంతో ఇళ్లపైకి ఎక్కారు. ఈనేపథ్యంలో వరద నీటికి పశుపక్ష్యాదులు కొట్టుకుపోయాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
