Current affairs 24 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 24, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ 24 September Current affairs 2025 : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 24, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. పాట్నా హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎవరు?జ: పాట్నా హైకోర్టు గుజరాత్‌లో ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కింద నాల్గవ సౌర గ్రామం ఏది?జ: ధోర్డో … Read more

రీతూ చౌదరిపై మహేశ్ ఫైర్! ఇల్లు ఖాళీ చేయించింది

రీతూ చౌదరి ( Rithu Chowdary ) బిగ్‌బాస్ హౌస్‌లో పవన్ కల్యాణ్‌తో ప్రేమపక్షుల్లా ప్రవర్తిస్తోంది. కెప్టెన్‌గా పవన్ ఆమెను సేవ్ చేయకపోవడంతో ఏడ్చింది. ఆమె భావాలు చూసి పవన్ ఓదార్చడం వీక్షకుల్లో అసహనం పెంచింది. ఇంతలో బయట మహేశ్ భార్య గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గర్భంతో ఉండగా మహేశ్ రీతూతో క్లోజ్‌గా ఉన్నాడని, అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడని ఆరోపించింది. సీసీటీవీ వీడియోలు కూడా షేర్ చేసింది. ధర్మ మహేశ్ ( Dharma Mahesh … Read more

Typhoon ragasa | తైవాన్‌లో సరస్సు అడ్డం కూలింది: 14 మృతి, 124 గల్లంతు

మన పత్రిక, వెబ్​డెస్క్ Typhoon ragasa affected area : ఈ ప్రమాదం తైవాన్ తూర్పు హువాలియెన్ జిల్లాలో మంగళవారం (సెప్టెంబర్ 23, 2025) సంభవించింది. సరస్సు నుంచి వచ్చిన బురద ప్రవాహం ఓ వంతెనను ఊడ్చివేసి, కువాంగ్ ఫు పట్టణంలో విధ్వంసం సృష్టించింది. “అగ్నిపర్వతం స్ఫూర్తి లాగా ఉంది… బురద నీటి ప్రవాహం మా ఇంటి ఫస్ట్ ఫ్లోర్‌లోకి దూసుకొచ్చింది” అని ప్రాంత నాయకుడు హ్సూ చెంగ్-హ్సియుంగ్ (55) చెప్పారు. హువాలియెన్ జిల్లా ప్రభుత్వ ప్రతినిధి … Read more

Fridge Offers: రూ.10,000తో ట్రిపుల్ డోర్ ఫ్రిజ్ల్

15 లీటర్ ఫ్రాస్ట్ ఫ్రీ వర్ల్‌పూల్ ఫ్రిజ్ అసలు ధర రూ.32,150. ఇప్పుడు సేల్ ధర కేవలం రూ.22,790. అంటే 29% తగ్గింపు. అమెజాన్ లేదా యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో కొంటే రూ.4,000 అదనపు డిస్కౌంట్. ధర ఇప్పుడు రూ.18,750కు తగ్గుతుంది. మీ పాత ఫ్రిజ్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.8,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని ఆఫర్లు కలిపితే ఫ్రిజ్ రూ.10,000 బడ్జెట్‌కే లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ … Read more

50 రూపాయల టికెట్‌పై 800 స్టాంప్! ఓజీ షోల్లో దందా?

OG Movie news : ఈ టికెట్ ఓజీ సినిమాకు సంబంధించినదా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పేరుతో అధిక రేట్లకు టికెట్లు అమ్మకం జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రీమియర్ షోలకు గరిష్ఠం 800 రూపాయలు వరకే అనుమతి ఉన్నా.., 2000-2500 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. థియేటర్లు ఆఫ్‌లైన్ టికెట్లను బ్లాక్ చేసి, అధిక రేట్లకు అమ్ముతున్నాయని ప్రేక్షకులు ఫిర్యాదు … Read more

BSNL కొత్త ఆఫర్: రూ.199తో ఇంటర్నెట్, TV, ఫోన్

మన పత్రిక, వెబ్​డెస్క్ బీఎస్ఎన్ఎల్ నుంచి గ్రామీణులకు షాకింగ్ ఆఫర్! రూ.199తో ఇంటర్నెట్, టీవీ, ఫోన్ ఈ సర్వీసుల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్, DTH టీవీ, ఫిక్స్డ్ లైన్ ఫోన్ ఒకే కనెక్షన్‌లో లభిస్తాయి. తెలంగాణ సర్కిల్ సీజీఎం రత్నకుమార్ హైదరాబాద్ నాంపల్లిలో ఈ సేవలను ఆవిష్కరించారు. రూ.199 మరియు రూ.799 (GSTతో) ప్లాన్స్ గ్రామీణ వినియోగదారులకు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇంతకు ముందు ఇలాంటి సర్వీసులు దేశంలో ఎక్కడా లేవని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. వినియోగదారులు ఒకే రీచార్జ్‌తో మూడు … Read more

ఆంధ్రలో పెట్టుబడుల వర్షం – లోకేష్ సంచలన ప్రకటన

Andhra News : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వర్షం కురుస్తోందని మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) శాసన మండలిలో సంచలన ప్రకటన చేశారు. గత 15 నెలల్లోనే రాష్ట్రానికి రూ.10.40 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. పరిశ్రమల విస్తరణతో పాటు ఉద్యోగ సృష్టిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత … Read more

తెలంగాణ రైతు కొత్త రికార్డు – కాళేశ్వరం లేకుండానే

మన పత్రిక, వెబ్​డెస్క్ బీఆర్ఎస్ నేతలు చెప్పే 15 లక్షల ఎకరాల వరి సాగు గణాంకం తప్పు. 2013-14లోనే 50 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండేది. రేవంత్ ప్రభుత్వం సన్నబియ్యానికి బోనస్ ధర ఇస్తోంది. రేషన్ లో సన్నబియ్యం ఇవ్వడంతో డిమాండ్ పెరిగింది. ఫలితంగా రైతులు సన్నాల సాగు పెంచుతున్నారు. మార్కెట్ ధరలు కూడా తగ్గాయి. వరి, మొక్కజొన్న సాగు పెరిగింది. కానీ పత్తి, చిరుధాన్యాలు, నూనెగింజల సాగు తగ్గుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. యూరియా … Read more

Ultraviolette x47 crossover | ఉల్ట్రావయిలెట్ X47 క్రాస్ఓవర్ లాంచ్ | రూ.2.49 లక్షల ప్రత్యేక ధర

ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు ఉల్ట్రావయిలెట్ ( Ultraviolette x47 crossover ) నుంచి బిగ్ గుడ్ న్యూస్! కంపెనీ X47 క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్‌ను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ధర రూ.2.74 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు). కానీ, మొదటి 1,000 కస్టమర్లకు రూ.2.49 లక్షలకే స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. X47 క్రాస్ఓవర్ అడ్వెంచర్ టూరింగ్ మరియు స్ట్రీట్ నేకెడ్ బైక్‌ల మధ్య క్రాస్ఓవర్ డిజైన్‌తో వస్తోంది. ఇది F77 ప్లాట్ఫారమ్‌పై ఆధారపడినప్పటికీ, ప్రత్యేక చాసిస్, … Read more

Dhanam Konugolu | రైతులకు రేవంత్ సర్కార్ బోనస్ ప్రకటన

మన పత్రిక, వెబ్​డెస్క్ రైతులకు రేవంత్ ( CM Revanth Reddy ) సర్కార్ నుంచి అదిరే వార్త! ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేకాదు, రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించింది. ఇది పండుగలా మారింది. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి జోష్‌లో ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రైతులు ఎక్కువగా సాగు చేసిన సన్న వడ్లు కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నెలాఖరు … Read more