సౌందర్య మరణానికి ముందురోజు ఏం జరిగింది? అనుకోకుండా రికార్డయిన ఆ ఫోన్ కాల్ ఏం చెప్పింది?
మన పత్రిక, వెబ్డెస్క్: సినీ నటి సౌందర్య మరణం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూనే ఉంటుంది. 2004 ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రమాదానికి రెండు రోజుల ముందు (ఏప్రిల్ 15, 2004) జరిగిన ఓ సంఘటన, అనుకోకుండా రికార్డయిన ఓ ఫోన్ కాల్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. అప్పట్లో బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తేజా టీవీకి … Read more