ఎల్నినో ప్రభావంతో వర్షాభావంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రకటించిన లాంఛనాలను ఆయన కుటుంబం నిరాకరించింది. బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి ఇప్పుడు ఈ గౌరవం అవసరం లేదని వారు పేర్కొన్నారు.
భారీ 9000mAh బ్యాటరీ మరియు IP69K రేటింగ్తో షియోమీ కొత్త రెడ్మీ నోట్ 17 ప్రో స్మార్ట్ఫోన్ను చైనా మార్కెట్లో విడుదల చేసింది.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
అమృత్ భారత్ పథకం ద్వారా మంగళగిరి రైల్వే స్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ఈ స్టేషన్ను జులై 17న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
రా ఎన్టీఆర్ అనే సంస్థతో ఎన్టీఆర్కు గానీ, ఆయన కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం లేదని ప్రతినిధులు స్పష్టం చేశారు.
జానపద గాయని కోమలి నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం వెంకట్రామయ్య గారి తాలూకా ఈనెల 17న విడుదల కానుంది.
హైదరాబాద్లో 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సదస్సు ప్రారంభమైంది. 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. దాతల నిబంధనల్లో మార్పులతో పాటు సామాన్య భక్తుల కోసం పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది.
నెల్లూరు జిల్లాలో జరిగిన వ్యవసాయాధికారి హత్య కేసులో ప్రధాన నిందితుడు తన కుటుంబంతో కలిసి సింగరాయకొండ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.