రూ. 4.25 లక్షలకు కొన్న బంగళా ఇప్పుడు రూ. 450 కోట్ల ఆస్తిగా మారిన వైనం
ముంబైలోని పాలి హిల్లో జితేంద్ర కొనుగోలు చేసిన బంగళా స్థలం ప్రస్తుతం దాదాపు రూ. 450 కోట్ల విలువైన ఆస్తిగా మారింది.
ముంబైలోని పాలి హిల్లో జితేంద్ర కొనుగోలు చేసిన బంగళా స్థలం ప్రస్తుతం దాదాపు రూ. 450 కోట్ల విలువైన ఆస్తిగా మారింది.
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేశారు.
ఢిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న అణచివేతను నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్వీ భారీ ఆందోళన చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ ఆక్వా, పొగాకు రైతుల కష్టాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
నాగర్కర్నూల్ జిల్లాలో గురువారం జరిగిన కారు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీ కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ గ్లోబల్ లూనార్ మిషన్కు ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించినందుకు ఆమెను మంత్రి లోకేశ్ అభినందించారు.
తెలంగాణలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కాకినాడలో షూటింగ్ జరుగుతుండగా నందమూరి బాలకృష్ణ కాలికి గాయమైంది. దీనివల్ల ఆయన సినిమా షూటింగ్ నిలిచిపోయింది.