HYD: అసెంబ్లీలో కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే తీవ్ర ఉద్రిక్తత, భావోద్వేగ వాతావరణం చోటుచేసుకుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బ్లాక్ టీ-షర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను, ఆయన తల్లిని అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై అసెంబ్లీలో … Read more

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్

లండన్‌లో విలాసవంతమైన జీవితాన్ని చూపి యూట్యూబ్‌లో ఫాలోవర్లను సంపాదించుకున్న ‘నందూస్ వరల్డ్’ దంపతులు భారీ వీసా స్కామ్‌లో చిక్కుకున్నారు. విజయవాడ, హైదరాబాద్, లండన్‌లలో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరిట ఆఫీసులు ఏర్పాటు చేసి, నిరుద్యోగులను మోసం చేశారు. యూకేలో వర్క్ వీసాలు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామంటూ ఒక్కో బాధితుడి నుంచి రూ.15 నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేశారు. సుమారు 8కి పైగా షెల్ కంపెనీలను సృష్టించి నకిలీ ఆఫర్ లెటర్లు పంపారు. బాధితులు ప్రశ్నిస్తే … Read more

స్పీకర్‌కు అవమానం.. కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: సీఎం రేవంత్‌

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అవమానం జరిగిన నేడు తెలంగాణ చరిత్రలోనే ఒక చీకటి రోజని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై జుగుప్సాకరమైన, అసభ్యకరమైన భాష ఉపయోగించారని తీవ్రంగా మండిపడ్డారు. ఇది అనాలోచితంగా జరిగిన చర్య కాదని, నిన్న కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ సభ్యులను పిలిపించుకుని పథకం ప్రకారం స్పీకర్‌పైకి ఉసిగొల్పారని ఆరోపించారు. ఈ ఘటన కేవలం సభాపతికి మాత్రమే కాకుండా, నాలుగు కోట్ల తెలంగాణ … Read more

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. టీషర్ట్ విప్పేసిన హరీశ్ రావు

హైదరాబాద్‌: శాసనసభ సమావేశాల ప్రారంభం వేళ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనగా నల్ల టీషర్టులతో వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో హరీశ్‌రావు, కేపీ వివేకానంద్‌ టీషర్టులు విప్పి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఈ తోపులాటలో ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి స్పృహతప్పి పడిపోగా, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు తనతో అమానుష్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలో కేటీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. … Read more

కేడర్‌కు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం

అమరావతి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కుప్పం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఉండవల్లి నివాసంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల ముఖ్య నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. పంచాయతీ, మండల, జడ్పీ, మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. “పదవులు పొంది కష్టపడకపోతే కుదరదు. ఫలితాల్లో తేడా వస్తే ఉపేక్షించేది లేదు. లాలూచీ రాజకీయాలకు స్వస్తి పలకాలి” అని … Read more

AP: కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో సోమవారం నుంచి వారం రోజుల పాటు నూతన దరఖాస్తులను స్వీకరించనున్నారు. YCP హయాంలో జారీ చేసిన జీవో 174నే ప్రామాణికంగా తీసుకుని ఆరంచెల తనిఖీ విధానం ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం అనర్హులుగా తేలిన వారికి తిరస్కరణ పత్రం అందజేస్తారు. దరఖాస్తు మరియు తనిఖీ విధానం: కావలసిన ముఖ్యమైన … Read more

బిగ్‌బాస్ 10.. 16 మంది పోటీదారులు వీళ్లే!

తెలుగు బుల్లితెరపై సందడి చేసేందుకు ‘బిగ్‌బాస్ సీజన్-10’ వచ్చేసింది. కింగ్ నాగార్జున తనదైన శైలి హోస్టింగ్‌తో షోను ఘనంగా ప్రారంభించారు. ఈ సారి కామన్ మ్యాన్, సెలబ్రిటీల కాంబినేషన్‌లో 16 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్ల వివరాలు: LavanyaLavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other … Read more

ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. SUICIDE NOTE

హైదరాబాద్: “అమ్మ నాన్నకు సారీ.. నాకు బ్రతకాలనే ఆశ లేదు” అని సూసైడ్ నోట్ రాసి ప్రముఖ ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తాను తప్పు చేశానని, దానికి చావే శిక్ష అని లేఖలో పేర్కొన్న ఆమె.. ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఆమెను సకాలంలో కాపాడారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈశ్వర్ సాయి అనే వ్యక్తి మోసం చేశాడని మాధురి … Read more

మళ్లీ సీఎంగానే సభలోకి కేసీఆర్: బీఆర్‌ఎస్ ఎల్పీ

హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అనుచిత భాష వాడుతున్నందున, అలాంటి గౌరవం లేని సభకు BRS అధినేత కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు లాంటి నేతలు సభలో అవమానాలు ఎదుర్కొన్నప్పుడు ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ సీఎంగానే అడుగుపెట్టారని, కేసీఆర్ కూడా అదే బాటలో మళ్లీ … Read more

BIG BREAKING: డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తోటి నటుడు ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు అతనిపై చర్యలు తీసుకోలేదని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. పోలీసులు ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందుతూ ఆమె ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగలగొట్టి … Read more