Andhra News: తండ్రీ కుమారులు ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులు

father son same school bobbili

Bobbili News: బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి వేణుగోపాల పురపాలక ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బంకురు రామకృష్ణ కుమారుడు రాకేష్, మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి అదే పాఠశాలలో అదే సబ్జెక్టు (ఆంగ్లం) ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యాడు. తండ్రీ కుమారులు ఒకే పాఠశాలలో, ఒకే సబ్జెక్టులో బోధించడం ఇదే మొట్టమొదటిసారి. ఇది కేవలం ఉద్యోగ ఎంపిక కాదు – ఒక కుటుంబ కల నిజమైన చిన్న చరిత్ర. రామకృష్ణ ప్రస్తుతం పాఠశాలలో అనుభవజ్ఞుడిగా ఉండగా, రాకేష్ … Read more

Food Poisoning : గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 47 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning in AP Gurukul School Hostel in Guntur dist

Food Poisoning : ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ ఫుడ్ తిన్న విద్యార్థుల్లో 47 మంది అస్వస్థతకు గురయ్యారు. డయేరియా, వాంతులు, జ్వరంతో ఒకేసారి విద్యార్థులంతా బాధపడటంతో వెంటనే విద్యార్థులను పెదనందిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వార్డెన్ పై … Read more

డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లు జనవరి, నవంబర్లో – లోకేశ్ | Andhra News

AP TET DSC NOTIFICATION 2025

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ) ప్రకటించిన వివరాల ప్రకారం, వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ( AP DSC NOTIFICATION ) విడుదల కానుంది. నవంబర్ చివర్లో టెట్ నోటిఫికేషన్ ( AP TET NOTIFICATION ) కూడా రిలీజ్ అవుతుంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ చదువును కంటిన్యూ చేస్తే విజయం … Read more

PM Modi : ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. ఎప్పుడంటే?

pm modi to visit ap on October 16

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ఆయన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాయలసీమలో మోదీ పర్యటన ఉండనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటన ఉండనుంది. 16 వ తేదీన కర్నూలు జిల్లాలో మోదీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం ఓర్వకల్లు మండలం … Read more

AP Fire Accident : బాణసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

fire accident at fire works in ap

AP Fire Accident : బాణసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. రాయవరంలో ఉన్న గణపతి బ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేసే కార్మికుల్లో ఆరుగురు మంటల్లో … Read more

YS Jagan : దోచుకో, పంచుకో, తినుకో.. ఇదే ఏపీ ప్రభుత్వ నినాదం

ys jagan slams ap govt and chandrababu

YS Jagan : ఏపీలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న తీరు చూసి రాష్ట్ర ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని, వీళ్లకు కేవలం సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే దాని మీద తప్ప వేరే వాటి మీద లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. దోచుకో, పంచుకో, తినుకో.. ఇదే ఏపీ ప్రభుత్వ నినాదం అని జగన్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈసందర్భంగా మాట్లాడారు. జగన్ … Read more

AP TET 2025 Notification త్వరలో – ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి

AP TET 2025 Notification

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు AP TET 2025 నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టెట్ నిర్వహణపై ఆసక్తి నెలకొంది. టెట్ నిర్వహణకు సంబంధించిన జీవోలో కీలక మార్పులు చేయాలా, లేదా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలా — అనేది ప్రభుత్వ నిర్ణయం పై ఆధారపడి ఉండనుంది.

వాహనమిత్ర స్కీమ్ – ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ₹15 వేలు | నేడు డబ్బులు జమ

Auto Driver Sevalo Payment Status 2025

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహనమిత్ర’ స్కీమ్ కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి ₹15 వేలు ఇస్తోంది. ఈ డబ్బులు నేడు అర్హుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. సీఎం చంద్రబాబు నేడు 11 గంటలకు ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో పాటు కీలక నేతలు పాల్గొంటారు. మీ పేరు ఫైనల్ జాబితాలో ఉంటే మాత్రమే డబ్బులు వస్తాయి. స్టేటస్ చెక్ చేయడానికి https://gsws-nbm.ap.gov.in/NBM/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఆధార్ నంబర్ … Read more

APPSC జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్: 11 ఖాళీలు, డిగ్రీ అర్హత, జీతం ₹25,220 నుంచి ₹1.27 లక్షలు

APPSC Junior Accountant Notification 2025

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 11 ఖాళీలు. ఏదైనా డిగ్రీ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ – అక్టోబర్ 29, 2025. పోస్టులు & ఖాళీలు: అర్హత: జీతం: దరఖాస్తు ఫీజు: దరఖాస్తు తేదీలు: ఎంపిక విధానం:రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక. ఎలా … Read more

AP Inter Exams Schedule 2026: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం

AP Inter 2026 Exam Time Table

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ( AP Inter 2026 Exam Time Table ) . తొలిరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది. 24న సెకండ్ ఇయర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పూర్తి టైమ్ టేబుల్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను … Read more