నంద్యాలలో ఏసీబీ షాక్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు

NANDYAL ACB CASE

మన పత్రిక, వెబ్​డెస్క్: నంద్యాల జిల్లా ( Nandyal District ) ఆళ్లగడ్డలో ( Allagadda ) రోడ్లు భవనాల శాఖ ( Roads and Buildings Department ) అసిస్టెంట్ ఇంజనీర్ దూదేకుల దస్తగిరి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి ఆప్టిక్ ఫైబర్ వర్క్ కోసం 55 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుడు రమేష్ మొదట రూ.40 వేలు ఇచ్చాడు. మిగిలిన 15 వేల కోసం దస్తగిరి ( … Read more

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలు

telangana panchayat elections code

Telangana Election Code: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ కోడ్ నవంబర్ 11 వరకు అమలులో ఉంటుంది. ఆ రోజు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఫలితాలు వెల్లడి కానున్నాయి. గ్రామపంచాయతీలకు మూడు దశల్లో, ఎంపీటీసీ, జెడ్పిటిసిలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్ తేదీలు: ఎంపీటీసీ, జెడ్పిటిసిలకు అక్టోబర్ 23, 27; గ్రామపంచాయతీలకు అక్టోబర్ 31, నవంబర్ 4, … Read more

తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Telangana PANCHAYATI ELECTIONS SCHEDULE

telangana panchayat election schedule : పంచాయతీ ఎన్నికలు మొత్తం ఐదు దశల్లో జరుగుతాయి. మూడు దశల్లో గ్రామ పంచాయతీల ఓటింగ్ ఉంటుంది. ప్రతి దశ 15 రోజుల్లో పూర్తి కానుంది. షెడ్యూల్ విడుదలతో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. MPTC, ZPTC ఎన్నికల కోసం రెండు దశలు నిర్ణయించారు. మొదటి దశలో అక్టోబర్ 9న నామినేషన్లు, అక్టోబర్ 23న పోలింగ్. రెండో దశలో అక్టోబర్ 13న నామినేషన్లు, అక్టోబర్ … Read more

Nirmal: పొగమంచు వాహనదారులకు ఇబ్బందులు

NIirmal weather news today

Nirmal News: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి, తర్లపాడు, ఎల్లాపూర్ సహా పలు గ్రామాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు పొగమంచు కమ్మేసింది. దృశ్యం అస్పష్టంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో డ్రైవర్లు నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లారు. పొగమంచు కొంతసేపటికి తగ్గినా, ఉదయం రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు హెడ్లైట్లు, ఫోగ్ లైట్లు వాడాలని అధికారులు సూచించారు. Mana Patrika DeskMana Patrika Web Desk is our … Read more

Saddula Bathukamma – తెలంగాణ పండుగ ముగింపు ఘనం

saddula bathukamma 2025

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణలో బతుకమ్మ సంబురాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగిన వేడుకలు నేడు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. ఈ రోజు పెద్ద పెద్ద బతుకమ్మలు, పసుపు గౌరమ్మ, ఐదు రకాల నైవేద్యాలతో విశేషంగా జరుపుకుంటారు. రాగి పల్లెంలో కుంకుమ, పసుపు, గునుగు, బంతిపూలు లాంటి రంగులతో త్రికోణంగా అలంకరిస్తారు. కొందరు నిలువెత్తు బతుకమ్మలు, కాగితాలతో కూడా తయారు చేస్తారు. సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు … Read more

బతుకమ్మ కుంట చెరువు ప్రారంభం – సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad bathukamma kunta

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ కుంట ( bathukamma kunta ) చెరువు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దసరా నవరాత్రుల సందర్భంగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ చెరువు గత కొన్నేళ్లుగా కబ్జాలో ఉండేది. హైదరాబాద్ నగరంలో స్వాధీనం చేసుకుని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అసలు 26న ప్రారంభించాల్సిన పని భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది. Mana Patrika DeskMana Patrika Web Desk … Read more

Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా క్యాలెండర్‌లు తప్పనిసరి

Academic wall calendar in Government Schools

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల (డీఈఓ) కార్యాలయాలు, కలెక్టరేట్‌లలో విద్యా క్యాలెండర్‌లను తప్పనిసరిగా ఉంచాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం, అకడమిక్ వాల్ క్యాలెండర్లను ముద్రించే పని ప్రారంభమైంది. ఇప్పటివరకు పాఠశాలల్లో ఏడాది పొడవునా జరిగే కార్యక్రమాలు, సెలవులు, పరీక్షల వివరాలు కేవలం కాగితాలపై మాత్రమే నమోదు చేయబడేవి. వాటి వివరాలు టీచర్లకే తెలుసు, విద్యార్థులకు లేదా వారి తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియడం లేదు. ఈ … Read more

జీవో 9పై హైకోర్టు వ్యాఖ్యలు: ఎన్నికల నోటిఫికేషన్‌పై కీలక ఉత్తర్వులు

telangana highcourt go 9 reservation

మన పత్రిక, వెబ్​డెస్క్ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్‌ ఆమోదం లేకుండా ఈ జీవో జారీ చేయడంపై న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. హైకోర్టు శనివారం దాదాపు గంటన్నర పాటు జీవో 9ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. బిల్లుకు గవర్నర్‌ ఆమోదం రాకముందే సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ చేయడం చట్టబద్ధమేనా? అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బిల్లు గవర్నర్‌ వద్ద … Read more

Telangana Group 2 results: గ్రూప్ 2 ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 2 ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకు సంబంధించి పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యాయి. ఫలితాలను https://tgpsc.gov.in లో తెలుసుకోవచ్చు. గ్రూప్ 3 ఫలితాలు కూడా త్వరలో రానున్నాయి. డైరెక్ట్ లింక్: TGPSC గ్రూప్ 2 ఫలితాలు Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and … Read more

Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు శంకుస్థాపన

future city project revanth reddy

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో ఇవాళ ఓ కీలక మైలురాయి సాకారమైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లోని మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమంలో భాగంగా రావిర్యాల నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1 ప్రాజెక్టుకు భూమి పూజ కూడా జరిగింది. ఈ … Read more