Nirmal News: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి, తర్లపాడు, ఎల్లాపూర్ సహా పలు గ్రామాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు పొగమంచు కమ్మేసింది. దృశ్యం అస్పష్టంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో డ్రైవర్లు నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లారు. పొగమంచు కొంతసేపటికి తగ్గినా, ఉదయం రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు హెడ్లైట్లు, ఫోగ్ లైట్లు వాడాలని అధికారులు సూచించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
