Mid-day meal |  విద్యార్థులకు అస్వస్థత

మన పత్రిక, వెబ్​డెస్క్ : కామారెడ్డి జిల్లా, బిచ్కుంద మండలంలోని షెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం (మిడ్-డే మీల్) వికటించడంతో 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. kamareddy mid day meal food poisoning ఈ ఘటనపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి, బాధితులకు … Read more

Khairatabad Ganesh | 69 అడుగుల మహా గణపతి!

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఖైరతాబాద్ ( khairatabad ) మహా గణపతి ఉత్సవాలకు ముహూర్తం సమీపించింది. 69 అడుగుల ఎత్తుతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహానికి నేడు కన్ను దిద్దారు. khairatabad ganesh News శిల్పి రాజేందర్ చేతుల మీదుగా విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్ను తెరవడం పూర్తయింది. ఈ సందర్భంగా బడా గణపతికి ఘనమైన ఆగమన్ నిర్వహించారు. డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణపతికి స్వాగతం పలికారు. మరాఠీ … Read more

Boduppal Murder | భర్త చేతిలో గర్భిణి మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్ : బోడుప్పల్ లో దారుణ హత్య: భర్త చేతిలో గర్భిణి మృతి Boduppal Murder News హైదరాబాద్ లోని బోడుప్పల్ లో ఓ మహిళను భర్త హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి ముసి నదిలో పారవేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మరింత విషాదకర వివరాలు బయటకు వచ్చాయి. హత్యకు గురైన మహిళ స్వాతి (26). ఆగస్టు 23 రాత్రి తీవ్ర వాగ్వాదం తర్వాత ఆమె భర్త మహేందర్ రెడ్డి … Read more

National Teachers Award 2025 | తెలంగాణ టీచర్‌కు గుర్తింపు

మన పత్రిక, వెబ్​డెస్క్ : జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025: తెలంగాణ టీచర్‌కు ( TELANGANA TEACHER ) గుర్తింపు Telangana Teacher Pavithra Wins National Teachers Award 2025 కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ అవార్డుల జాబితా 2025ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన 45 మంది పాఠశాల ఉపాధ్యాయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డులు విద్యారంగంలో అద్భుతమైన సేవలందించిన టీచర్లను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. తెలంగాణ నుండి ZPHS … Read more

CM Revanth Reddy | కోదండరామ్ తిరిగి ఎమ్మెల్సీ అవుతారు

మన పత్రిక, వెబ్​డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన: కోదండరామ్ తిరిగి ఎమ్మెల్సీ అవుతారు CM Revanth News Kodandaram as MLC సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కొత్త హాస్టళ్లు, డిజిటల్ లైబ్రరీ రూమ్‌లను ప్రారంభించారు. మరో రెండు హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రొఫెసర్ కోదండరామ్‌ను మరో 15 రోజుల్లో తిరిగి ఎమ్మెల్సీగా చేసి శాసన … Read more

Adilabad | ప్రజావాణి కార్యక్రమం – అర్జీలకు త్వరిత పరిష్కారం

మన పత్రిక, వెబ్​డెస్క్ : ( Adilabad News ) సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సమర్పించిన అర్జీలను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రేని కలెక్టర్ సలోని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

CM Revanth Reddy | ఓయూలో అభివృద్ధి కార్యక్రమాలు

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లో అభివృద్ధి కార్యక్రమాలు మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాకుండా, రాష్ట్ర ఏర్పాటైన తర్వాత ఓస్మానియా విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రసంగించబోతున్న తొలి సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారు. Revanth Reddy osmania university News ఈ సందర్భంగా ఆయన ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు: ప్రస్తుతం ఓయూలో 25 హాస్టళ్లలో 7,223 మంది విద్యార్థులకు వసతి ఉండగా, … Read more

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు – ఐఎండీ ఎల్లో అలర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు – ఐఎండీ ఎల్లో అలర్ట్ బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే సూచనలు ఉన్నాయి. Today heavy rain falling district in telangana AP Andhra Pradesh rain news ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి … Read more

FREE CURRENT | గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ – టీజీఎస్పీడీసీఎల్ ( TGSPDCL ) ప్రకటన మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ ( TELANGANA ) దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. FREE CURRENT FOR GANESH CHATURTHI గణేష్ మండపాలకు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6, 2025 వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తారు. ఉచిత విద్యుత్ పొందాలనుకునే మండప నిర్వాహకులు సంబంధిత … Read more

DOST Intra Phase Counselling 2025 | డిగ్రీ సీటు మారాలా?

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో సీటు పొందిన విద్యార్థులకు DOST ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్ లో రెండో విడత అవకాశం కల్పించారు. DOST ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్ 2025 – రెండో విడత ఈ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు ప్రస్తుతం చేరిన కళాశాలలోనే మరో గ్రూపులో సీటు ఖాళీగా ఉంటే దానికి మారే అవకాశం ఉంది. వెబ్ ఐచ్ఛికాలు ఇచ్చుకోవడానికి తేదీలు: ఆగస్టు 24 & 25, 2025. సీట్ల కేటాయింపు: … Read more