Ramappa: ఆలయంలో పర్యాటకుల సందడి

మన పత్రిక, వెబ్​డెస్క్ రామప్ప ఆలయం ( Ramappa Temple ) ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకులు ఆలయ శిల్పకళను ఆస్వాదించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వందల సంఖ్యలో పర్యాటకులు రామప్ప చెరువు తీరాన్ని, ఆలయ పరిసరాలను సందర్శించారు. ఆలయ గోపురం, గర్భగృహంలోని అద్భుతమైన శిల్పాలు … Read more

BSC Agriculture | కౌన్సెలింగ్ మరియు మెరిట్ లిస్ట్ విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సుల రెండో దశ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మెరిట్ లిస్ట్ కూడా ప్రచురించారు. ఈ కౌన్సెలింగ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని కోర్సులకు వర్తిస్తుంది. రెండో దశ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 03 నుంచి 10 వరకు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. మెరిట్ లిస్ట్ ఎఫ్‌సెట్ … Read more

తొగుటలో యూరియా కొరతపై రైతుల ఆందోళన

మన పత్రిక, వెబ్​డెస్క్రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని కాన్ గల్ సొసైటీ చైర్మన్ కె. హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య ఆరోపించారు. తొగుట మండలంలో యూరియా కోసం రైతులు రాస్తారోకో చేపట్టడంతో వారికి మద్దతుగా నిలిచారు. రైతులు గత రెండు రోజులుగా యూరియా కోసం రాత్రింబగలు తిరుగుతున్నారు. పండుగ, పబ్బం లేకుండా, వానా ఎండా లేకుండా చేతిలో ఖాళీ చేతులతో తిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని … Read more

మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాలిః మంత్రి సీత‌క్క‌

మ‌న ప‌త్రిక‌, వెబ్ డెస్క్ః మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క( minister seethakka) సూచించారు. శుక్రవారం ఆమె ములుగు జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా రూ.2.34 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy) మహిళలకు … Read more

తెలంగాణలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. ఇందులో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC)కి ఇచ్చిన హామీ మేరకు కింది బిల్లులకు చెల్లింపులు జరిపినట్లు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ రావు ప్రకటించారు. Employees pending bills released in telangana ఈ చెల్లింపులు ఆగస్టు నెల వరకు పూర్తి చేయబడ్డాయి. మిగిలిన పెండింగ్ డిమాండ్లను కూడా త్వరగా పరిష్కరించాలని TGEJAC రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది

Telangana Local Body Elections | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లోనే

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ( Telangana Sarpanch Elections ) సెప్టెంబర్ 2025లో నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం అస్తులు పడేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ స్పెషల్ జీవో విడుదల చేసి, ఎన్నికల కమిషన్‌కు అధికారిక లేఖ రాయనుంది. ఈ ఎన్నికల్లో బీసీ సహా ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందుగా ఉన్న 50% సీలింగ్‌ను ఎత్తివేయాలని కేబినెట్ కూడా నిర్ణయించింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే … Read more

తెలంగాణలో రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణలో రిజర్వేషన్ ( Telangana Reservation ) సీలింగ్ ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలంగాణ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ సీలింగ్‌ను ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీని కోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(A)కు సవరణ చేయనున్నారు. ఈ మార్పు ద్వారా బీసీ వర్గాలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల పరిమితి దాటి 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఏర్పడనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే 42% బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు ప్రవేశపెట్టాలని … Read more

Urea | తెలంగాణ రైతులకు యూరియా సరఫరాకు గ్రీన్ సిగ్నల్

మన పత్రిక, వెబ్​డెస్క్ : Telangana urea news today – తెలంగాణ రైతులకు యూరియా కొరత త్వరలో తీరనుంది. కేంద్ర ప్రభుత్వం 49,275 టన్నుల యూరియాను త్వరలోనే రాష్ట్రానికి పంపనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సరఫరా డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 30,000 టన్నుల యూరియా మాత్రమే నిల్వ ఉంది. రోజుకు 9,000 నుంచి 11,000 టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే … Read more

యూరియా ఆందోళన: రైతును చెంప మీద కొట్టిన ఎస్ఐ

మన పత్రిక, వెబ్​డెస్క్ : యూరియా కొరతపై తెలంగాణ ( TELANGANA ) రైతుల్లో ఆవేదన ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ ( NALGONDA ) జిల్లా శాలిగౌరారం, త్రిపురారం మండలాల్లో, సిద్దిపేట నంగునూరు PACS వద్ద, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లోని నర్సింహులపేట, గద్వాల జిల్లా మరికల్ మండలం తీలేరులో రైతులు యూరియా కోసం ధర్నాలు చేపట్టారు. అయితే, … Read more

Telangana Assembly: నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30 నుండి ప్రారంభం – కీలక అంశాలపై చర్చకు సిద్ధం. Telangana Assembly Today News జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ సమర్పించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదిక ద్వారా గత ప్రభుత్వంపై అవినీతి, వ్యవస్థాపక లోపాలపై ప్రభుత్వం ఆరోపణలు చేయనుంది. బీఆర్‌ఎస్ దీనిని రాజకీయ ప్రయోజనం కోసమని విమర్శిస్తూ ప్రతిస్పందించే అవకాశం ఉంది. భద్రత, సమన్వయం ఏర్పాట్లు … Read more