IAS Transfers in Telangana: హరిత, సురేంద్ర మోహన్, రఘునందన్ రావు కీలక మార్పులు
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతలను మరింత సజావుగా నిర్వహించేందుకు ఐఏఎస్ అధికారుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా మార్పులు వెంటనే అమలులోకి రావడంతో ప్రభుత్వ శాఖల్లో కొత్త వ్యవస్థ ఏర్పడింది. సైయద్ అలీ ముర్తజా రిజ్వీ (1999 బ్యాచ్), ప్రస్తుతం వాణిజ్య పన్నులు & ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ప్రధాన కార్యదర్శి (పోల్స్) హోదాలో ఫుల్ అడిషనల్ ఛార్జి (FAC) ని అప్పగించారు. దీంతో … Read more