తెలుగులో అవకాశాలు లేక సతమతమవుతున్న ప్రముఖ నటి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస పరాజయాల తర్వాత, ఒక ప్రముఖ నటికి కొత్త అవకాశాలు రావడం లేదు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస పరాజయాల తర్వాత, ఒక ప్రముఖ నటికి కొత్త అవకాశాలు రావడం లేదు.
హైదరాబాద్ నడిఒడ్డున కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కర్రలతో కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఢిల్లీలో జరిగిన నిరసనపై పోలీసుల చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న రంభ ఊర్వశి మేనక సినిమా నుంచి మొదటి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది.
మహబూబాబాద్ రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు సిద్ధపడిన యువకుడిని పోలీసులు చాకచక్యంగా కాపాడారు. మణుగూరు ఎక్స్ప్రెస్ వస్తుండగా అతడిని సురక్షితంగా రక్షించారు.
గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో నాంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కింద 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ. 10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేస్తోంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బ్యాటరీని నోటితో కొరకడంతో జరిగిన ప్రమాదంలో పదిహేనేళ్ల బాలుడు మృతి చెందాడు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు కేవలం నాలుగు నిర్దేశిత నినాదాలు మాత్రమే చేయాలని సీజేపీ నేత అశుతోష్ రంకా ఆదేశించారు.
నీట్ పరీక్ష రద్దయినప్పుడు విద్యార్థులు నిరాశ చెందకుండా, రీ-ఎగ్జామ్ను ఒక అవకాశంగా భావించి ధైర్యంగా ముందుకు సాగాలని AIR 2 టాపర్ పాన్షుల్ బన్సాల్ సూచించారు.