‘పరీక్షా పే చర్చ 2026’ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్..

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటించే ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha – PPC 2026) 9వ ఎడిషన్‌కు సమయం ఆసన్నమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లకు నేడే (జనవరి 11) ఆఖరు తేదీ. ప్రధానితో నేరుగా మాట్లాడే అరుదైన అవకాశాన్ని అందుకోవాలనుకునే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ల సునామీ ఈ ఏడాది పీపీసీకి అసాధారణ స్పందన లభించింది. … Read more

పెండింగ్ బిల్లులపై సర్కార్‌కు డెడ్‌లైన్..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: Telangana Pending Bills.. రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లుల వ్యవహారం మరోసారి వేడెక్కింది. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ జాప్యంపై ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్నే హెచ్చరిస్తూ సంచలన ప్రకటన చేశారు. మార్చి 1వ తేదీలోగా సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమ బాట పడతామని అల్టిమేటం జారీ చేశారు. మార్చి 2 నుంచి దీక్ష ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మార్చి 1వ తేదీలోగా క్లియర్ చేయాలని వెంకట్రామిరెడ్డి … Read more

Recharge: జూన్ నుంచి రీచార్జ్ ధరలు పైకి..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: మొబైల్ వినియోగదారులకు త్వరలో మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ప్రముఖ టెలికాం దిగ్గజాలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను మరోసారి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2026 జూన్ నాటికి సుమారు 15 శాతం మేర ఛార్జీల పెంపు ఉండొచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ (Jefferies) అంచనా వేసింది. గతేడాది ఇప్పటికే సుమారు 30 శాతం మేర ధరలు పెరిగిన విషయం తెలిసిందే. … Read more

జర్నలిస్టులకు గుడ్ న్యూస్: ఈసారి ఎక్కువగానే అక్రిడిటేషన్ కార్డులు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య తగ్గుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన సుమారు 23 వేల కార్డుల కంటే.. ఈసారి ఎక్కువగానే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం సచివాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. … Read more

ఖమ్మం కలెక్టర్ అనుదీప్‌కు అరుదైన గౌరవం..

మన పత్రిక వెబ్​డెస్క్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టర్ (Khammam collector) , యువ ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టిని అరుదైన గౌరవం వరించింది. విద్యా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలాని (BITS Pilani) అందజేసే ‘యంగ్ అలుమ్ని అచీవ్ మెంట్ అవార్డు – 2026’కు ఆయన ఎంపికయ్యారు. మంత్రి చేతుల మీదుగా.. శనివారం హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని క్యాంపస్‌లో జరిగిన గ్లోబల్ మీట్ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు … Read more

TG FSL Recruitment: జనవరి 20 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ (TG FSL)లో 60 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) తదుపరి దశ అయిన ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) షెడ్యూల్‌ను ప్రకటించింది. తేదీలు – వేదిక వివరాలు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంటిమేషన్ లెటర్స్ డౌన్లోడ్ ఇలా.. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యేందుకు … Read more

వార ఫలాలు (Jan 12-18): ఆ మూడు రాశులకు తిరుగులేదు..

గ్రహాల గమనం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ప్రతి వారం మనిషి జీవితంలో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు అదృష్టం తలుపు తడితే, మరికొన్నిసార్లు సహనం పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి. జనవరి 12 నుంచి 18 వరకు సాగే ఈ వారంలో గ్రహాల సంచారం పలు రాశుల వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ విశ్లేషణ ప్రకారం.. సింహం, మకరం, మీన రాశుల వారికి ఈ వారం అద్భుతమైన యోగం పట్టనుండగా, … Read more

Suryapet: నడిరోడ్డుపై పువ్వులిచ్చి పంపిన ఎస్పీ!

మన పత్రిక వెబ్​డెస్క్, సూర్యాపేట: సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే వాహనదారులతో జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా రోడ్డుపై పోలీసులు ఆపితే చలానా వేస్తారని భయపడే వాహనదారులకు.. జిల్లా ఎస్పీ నరసింహ పువ్వులు అందించి ఆశ్చర్యపరిచారు. ఆంధ్ర వెళ్లే వారికి.. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వాహనదారులకు ఎస్పీ నరసింహ స్వయంగా పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట … Read more

Tollywood : నన్నెవరూ కలుస్తలేరు.. సినిమాటోగ్రఫీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Cinematography minister Komati Reddy Venkat Reddy about Movie Ticket Hikes

టాలీవుడ్ పై గత కొంత కాలంగా తెలంగాణ (Telangana) ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను బట్టి తెలుస్తుంది. ఆ మధ్య అల్లు అర్జున్ విషయం నుండి నిన్నటి ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ సినిమా వరకు ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుండి సమస్య వస్తూనే ఉంది. అసలు విషయానికి వస్తే.. మొన్న రాజా సాబ్ (Rajasaab) రిలీజ్ సందర్బంగా అయిన రచ్చ గురించి తెలిసిందేగా. ప్రభాస్ “రాజాసాబ్” సినిమాని పాన్ … Read more

Gold Rate : చుక్కలనంటిన పసిడి ధర.. సామాన్యుడికి ఇక తీరని కలేనా?

Today Gold Price in hyderabad

భారతీయులకి బంగారం (Gold) పైన ఎంత మక్కువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండగైనా, పబ్బమైనా ఒక సగటు సామాన్య కుటుంబీకుడు కొనాలని భావించే మొదటి వస్తువు బంగారం. మూడేళ్ళ కిందటి వరకు ఓ మాదిరిగా మధ్యతరగతి వాళ్లకు అనుకూలంగానే ఉన్న బంగారం ఏడాదిన్నర కాలంగా పెరుగుతున్న తీరు చూస్తుంటే భారతీయులకి చుక్కలు కనబడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లలో ఆడపిల్లలకి బంగారు ఆభరణాల ముచ్చట చేయించలేక ఫ్యామిలీ మ్యాన్స్ ఎంతో ఇబ్బందిపడుతున్నారు. నిన్నటికి నిన్న కూడా తులం … Read more