సండే పూట నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. రూ.300 కు చేరిన చికెన్, పడిపోయిన గుడ్ల ధరలు!

మన పత్రిక వెబ్​డెస్క్: ఇవాళ ఆదివారం (మార్చి 8) కావడంతో నాన్ వెజ్ ప్రియులకు కోళ్ల వ్యాపారులు భారీ షాక్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మళ్లీ మండిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన ధరలు, ఇప్పుడు మళ్లీ కిలో రూ.300 మార్కును తాకాయి. ధరలు పెరిగినా సండే హాలీడే కావడంతో చికెన్ షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు, దానికి భిన్నంగా గుడ్ల ధరలు మాత్రం భారీగా పడిపోవడం సామాన్యులకు కాస్త ఊరటనిస్తోంది. మండిపోతున్న … Read more

సిరిసిల్ల ‘శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్’ వార్షికోత్సవం ఘనం.. ముఖ్య అతిథిగా డీఎస్పీ నాగేంద్ర చారి!

మన పత్రిక వెబ్​డెస్క్, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ‘శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్’ (sri krishnaveni talent school) వార్షికోత్సవ (Annual Day) వేడుకలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. శనివారం (మార్చి 7, 2026) స్థానిక కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకలకు విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ నాగేంద్ర చారి: ఈ ఘనమైన వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎస్పీ నాగేంద్ర చారి … Read more

UK07 rider car accident | 150 కి.మీ వేగంతో కారు ప్రమాదం యూట్యూబర్ అనురాగ్ దోవల్..

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: uk07 rider accident news – ప్రముఖ మోటో వ్లాగర్ (UK07 Rider), బిగ్‌బాస్-17 మాజీ కంటెస్టెంట్ అనురాగ్ దోవల్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. శనివారం ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై టొయోటా ఫార్చ్యూనర్ కారులో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉద్దేశపూర్వకంగా డివైడర్‌ను ఢీకొట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తీవ్ర గాయాలపాలైన అనురాగ్‌ను మీరట్‌లోని సుభార్తి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం … Read more

శత్రువులకు ఆశ్రయమిస్తే వదిలిపెట్టం.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు!

మన పత్రిక వెబ్​డెస్క్, టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఇరాన్ పోరు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్‌పై దాడులు చేయడానికి అమెరికా బలగాలకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు (గల్ఫ్) దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. శత్రువులకు తమ భౌగోళిక ప్రాంతాన్ని వాడుకునేలా అవకాశం ఇస్తున్న దేశాలపై ఈ భీకర దాడులు కొనసాగుతాయని ఇరాన్ న్యాయశాఖ ప్రధాన న్యాయమూర్తి, తాత్కాలిక నాయకత్వ మండలి సభ్యుడు గులాంహుస్సేన్ మొహ్సేని ఎజెయి స్పష్టం చేశారు. శనివారం తెల్లవారుజామున, మధ్యాహ్నం యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ … Read more

విడాకుల వివాదం, త్రిషతో రూమర్లు.. తొలిసారి నోరువిప్పిన దళపతి విజయ్!

మన పత్రిక వెబ్​డెస్క్, చెన్నై: ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) అధినేత, స్టార్ హీరో దళపతి విజయ్ తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలపై తొలిసారి స్పందించారు. భార్య సంగీత విడాకుల పిటిషన్, హీరోయిన్ త్రిషతో ఎఫైర్ రూమర్ల నడుమ.. శనివారం (మార్చి 7) పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావిస్తూ.. “ఇటీవల నన్ను చుట్టుముట్టిన సమస్యల కోసం నేను … Read more

అబుదాబి దాడుల్లో సిరిసిల్ల యువకుడికి గాయాలు.. ఆందోళనలో కన్నవారు!

మన పత్రిక వెబ్​డెస్క్, రాజన్న సిరిసిల్ల: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, దాడుల సెగ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరింది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో జిల్లాలోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్. రాజేశ్వరరావుకు గాయాలయ్యాయి. గత ఏడాదిగా అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరరావు.. ఈ దాడుల్లో తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. వీడియో కాల్ ద్వారా తమతో మాట్లాడినప్పటికీ, గాయాలను మాత్రం చూపించలేదని ఆయన తండ్రి ప్రభాకర్ రావు కన్నీటిపర్యంతమయ్యారు. తన … Read more

పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ విషయంలో తగ్గేదే లేదన్న అధ్యక్షుడు!

మన పత్రిక వెబ్​డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల తమ దాడుల వల్ల నష్టపోయిన గల్ఫ్ పొరుగు దేశాలకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆయా దేశాల భూభాగం నుంచి ఇరాన్‌పై దాడులు జరగనంత వరకు, తమ వైపు నుంచి కూడా ఎలాంటి క్షిపణులు ప్రయోగించబోమని.. ఇందుకు ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి అంగీకరించిందని ప్రభుత్వ టీవీ ద్వారా వెల్లడించారు. అదే … Read more

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు బంద్.. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎమిరేట్స్ కీలక నిర్ణయం!

మన పత్రిక వెబ్​డెస్క్, దుబాయ్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB) శనివారం తన విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విమానాశ్రయ పరిసరాల్లో గాలిలోనే ఓ అనుమానాస్పద వస్తువును (క్షిపణి/డ్రోన్) అడ్డుకోవడంతో దాని శకలాలు కిందపడ్డాయి. మొదట ఇది పేలుడుగా భావించినప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని దుబాయ్ మీడియా ఆఫీస్ స్పష్టం చేసింది. అయితే, ప్రయాణికులు, ఎయిర్‌లైన్ సిబ్బంది భద్రత దృష్ట్యా … Read more

ఎస్సెస్సీ జేఈ టైర్-1 స్కోర్ కార్డ్.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (JE) టైర్-1 పరీక్షకు సంబంధించిన స్కోర్ కార్డులు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. మార్చి 6న టైర్-1 ఫలితాలను ప్రకటించిన కమిషన్.. మార్చి నెలలోనే అభ్యర్థుల మార్కుల వివరాలతో కూడిన స్కోర్ కార్డును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 1,731 ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబర్ 3 నుంచి 6 వరకు టైర్-1 (కంప్యూటర్ … Read more

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. లోన్ల ఈఎంఐల తగ్గింపు, ఎఫ్‌డీలపై వడ్డీ పెంపు!

మన పత్రిక వెబ్​డెస్క్ : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) తన కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. ఒకవైపు రుణ ఆధారిత వడ్డీ రేట్లను (MCLR) తగ్గిస్తూ సామాన్యులకు ఈఎంఐ భారాన్ని తగ్గించిన బ్యాంక్, మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచుతూ డిపాజిటర్లకు లాభం చేకూర్చింది. సవరించిన ఈ కొత్త రేట్లు నేటి (మార్చి 7) నుంచే అమల్లోకి వచ్చాయి. తగ్గనున్న ఈఎంఐ భారం (MCLR కోత) అన్ని … Read more