సెప్టెంబర్ 23 బ్యాంకులు మూసివేత

September 23 bank holiday : మహారాజా హరి సింగ్ జయంతి సందర్భంగా జమ్మూ మరియు కాశ్మీర్ లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయి. మహారాజా హరి సింగ్ 1895 సెప్టెంబర్ 23న జన్మించారు. ఆయన జమ్మూ కాశ్మీర్ చివరి రాజుగా ప్రసిద్ధి చెందారు. ఆయన విద్య, సామాజిక సంస్కరణలు, మహిళా అభివృద్ధికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. ఆధునిక ఆలోచనలతో చరిత్రలో నిలిచారు.ఈ సెలవు జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో మాత్రమే అమలులో ఉంటుంది. … Read more

ఆర్మూర్ లో స్వదేశీ జాగరణ: బీజేపీ నాయకుల ప్రకటన!

Armoor News : ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్లు రెడ్డి ప్రకాష్, గుర్రం వెంకటరమణ ప్రత్యక్షంగా పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు. మనం తయారు చేసిన వస్తువులు మనం వాడుకుంటే దేశం అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం ‘వికసిత్ భారత్’ సాధ్యమవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. స్వదేశీ జాగరణ మంచ్ ప్రచారంలో భాగంగా ఈ కరపత్రాలు ప్రజలకు అందించనున్నారు. దేశీయ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన … Read more

Digital Screens : తెలంగాణ జూనియర్ కళాశాలల్లో విద్యా విప్లవం!

డిజిటల్ స్క్రీన్లతో కొత్త విద్యా యుగం ( Telangana Digital Education ) తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో త్వరలోనే డిజిటల్ స్క్రీన్లు అమర్చనున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఆధునిక డిజిటల్ బోధన అందుబాటులోకి రానుంది ప్రస్తుతం ఉన్న ప్రొజెక్టర్ల స్థానంలో హై-డెఫినిషన్ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం ద్వారా తరగతుల నాణ్యత గణనీయంగా పెరగనుంది. JEE, NEET, CLAT, FSET కోసం ప్రత్యేక డిజిటల్ క్లాసులు ఇంటర్ బోర్డ్ ప్రస్తుతం Khan Academy, … Read more

దసరా సెలవుల్లో విద్యార్థులకు షాక్ – AP & TG హాలిడేస్ డేట్స్

ఆంధ్రా, తెలంగాణలో సెలవుల షెడ్యూల్ ఇదే! ఆదివారం కలిసి రావడంతో… Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources. manapatrika.com

GST 2.0 అమలు: నేటి నుంచి నిత్యావసరాలపై GST తగ్గింపు

జీఎస్టీ 2.0 నేటి నుంచి అమలులోకి రావడంతో లక్షల మంది ప్రజలపై ఆర్థిక భారం తగ్గనుంది. ప్రభుత్వం పలు వస్తువులపై జీఎస్టీ రేట్లను గణనీయంగా తగ్గించింది. నిత్యావసరాలపై 18% నుంచి 5%కి జీఎస్టీ తగ్గించడం ఒక కీలక మార్పు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలకు వందల రూపాయల ఆదా ఇస్తుంది. ఆరోగ్య బీమా పథకాలు, పెన్సిళ్లు, నోట్ బుక్స్ వంటి స్టేషనరీ వస్తువులపై సున్నా జీఎస్టీ అమలు చేయడం విద్యార్థులకు, కుటుంబాలకు పెద్ద ఉపశమనం. ఔషధాలపై … Read more

PM Modi GST Utsav | 5% GST మాత్రమే! మోడీ ప్రభుత్వం కొత్త ప్రకటన

జీఎస్టీలో రెండు స్లాబులు మాత్రమే: 5%, 18%ఇకపై జీఎస్టీ పన్ను విధానం చాలా సరళంగా ఉండబోతోంది. కేంద్రం ప్రకటించిన కొత్త నిర్ణయం ప్రకారం, దేశంలో కేవలం 5% మరియు 18% అనే రెండు పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయి. ఇది పన్ను వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఇప్పటికే ఉపయోగిస్తున్న 99 నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5% జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. ఆరోగ్యం, బీమా, ఔషధాలపై భారం తగ్గనుందిఈ సంస్కరణల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్, … Read more

దసరా సెలవుల్లో ప్రైవేట్ స్కూళ్లు నడుపొద్దు – SFI డిమాండ్

ప్రభుత్వ సెలవులకు ప్రైవేట్ స్కూళ్లు ఛాలెంజ్?ప్రభుత్వం రాష్ట్రమంతటా దసరా సెలవులు ప్రకటించినా, కొన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్లు పాఠాలు నిర్వహిస్తున్నాయి. ఇది విద్యార్థులపై, ఉపాధ్యాయులపై ఒత్తిడిని పెంచుతోందని ఎస్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డ SFIసెలవుల సమయంలో పాఠశాలలు నడిపితే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులు చెప్పినా, అమలు లేదని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. ఈ పరిస్థితి కొనసాగితే, సెలవుల్లో పాఠశాలలు నడిపే వారి ముందు ప్రతిఘటన ఆందోళనలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. … Read more

RRB 11,558 ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు

RRB 11,558 jobs exam date October 13thRRB వివిధ జోన్లలో టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్, టైపిస్ట్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తోంది. మొత్తం 11,558 ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. హాల్ టికెట్ ఎప్పుడు? ఎక్కడ నుంచి?అక్టోబర్ 9, 2024న RRB అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. అభ్యర్థులు https://www.rrbapply.gov.in లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CBT పరీక్ష విధానంపరీక్ష కంప్యూటర్ … Read more

PM కిసాన్ 21వ విడత: రూ.2000 జమ

PM Kisan 21th Installment : కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 21వ విడత ఆర్థిక సహాయం అక్టోబర్ 18, 2025న విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. బీహార్ నుంచి ప్రధాని మోదీ ఈ నిధులను జాతికి అందజేయనున్నారు. ఇప్పటివరకు 20 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేశారు. సంవత్సరానికి మూడు … Read more

యూజీసీ జాతీయ పీజీ స్కాలర్‌షిప్ 2025: నెలకు ₹15,000

National PG Scholarship by UGC : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) భారతదేశంలోని పీజీ విద్యార్థుల కోసం జాతీయ పీజీ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు సంవత్సరానికి 10 నెలలు, నెలకు ₹15,000 చొప్పున మొత్తం ₹3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్ దేశవ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులకు అందజేయబడుతుంది. ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం 30% స్థానాలు మహిళలకు కేటాయించారు. ఆసక్తి … Read more