267 కిలోల బంగారంతో వినాయకుడు
మన పత్రిక, వెబ్డెస్క్ : ముంబైలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రముఖ మాతుంగా గౌడ సారస్వత బ్రాహ్మణ (GSB) గణపతి దేశంలోనే అత్యంత ధనిక వినాయకుడిగా పేరుపొందాడు. ఈ ఏడాది, ఈ విగ్రహాన్ని 267 కిలోల బంగారు ఆభరణాలు, 350 కిలోల వెండి సింహాసనంతో అలంకరించారు. 70 ఏళ్లుగా ఈ విగ్రహాన్ని GSB ట్రస్ట్ ప్రతిష్ఠిస్తోంది. ఈ గణపతికి రూ.444 కోట్ల భారీ బీమా చేయించారు. ఈ బీమాలో విగ్రహం, బంగారం, వెండి … Read more