మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 29, 2025న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.
Telangana cabinet meeting on 29 august
ఈ సమావేశం ఆగస్టు 25న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదిక, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికలకు సంబంధించిన మంత్రివర్గ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రిజర్వేషన్ పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు ఉన్నాయి.
- నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం: చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- ఏఐ తెచ్చిన తిప్పలు: కాపీరైటర్ వేతనం రూ.2 లక్షల నుంచి రూ.40 వేలకు
- రేవతి నక్షత్ర ప్రభావంతో నేటి రాశి ఫలితాలు ఇవే
- అభివృద్ధి వ్యూహంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమి ముందంజ
- ఆగస్టు 3 రాశిఫలాలు: పెట్టుబడులతో లాభాలు, ద్వాదశ రాశుల ఫలితాలు ఇవే
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
