మూసీ ప్రాజెక్టుపై పౌరసమాజానికి సీఎం రేవంత్ ప్రజెంటేషన్
మన పత్రిక, హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని తిప్పికొడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌరసమాజానికి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. మ్యాప్లు, డేటాతో సహా ప్రాజెక్టు లక్ష్యాలను, ప్రయోజనాలను ఆయన సవివరంగా వివరించి అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు వ్యయంపై బీఆర్ఎస్ చేస్తున్న లక్ష కోట్ల ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాపు ఘాట్ వద్ద ప్రతిపాదించిన మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణ వ్యయం రూ. 200 … Read more