AICTE SCHOLARSHIP: విద్యార్థులకు నెలకు రూ. 12,400 స్కాలర్షిప్
మన పత్రిక, వెబ్డెస్క్ కేంద్ర విద్యాశాఖ ఏఐసిటీఈ పీజీ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు నెలకు రూ. 12,400 స్కాలర్షిప్ గా అందజేస్తారు. ఇది వారి విద్యా ఖర్చులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్కాలర్షిప్ కు అర్హత కలిగిన విద్యార్థులు గుర్తింపు పొందిన సంస్థలో ఎంఈ, ఎంటెక్ లేదా ఎండీఎస్ కోర్సుల్లో చేరి … Read more