AICTE SCHOLARSHIP: విద్యార్థులకు నెలకు రూ. 12,400 స్కాలర్షిప్

మన పత్రిక, వెబ్​డెస్క్ కేంద్ర విద్యాశాఖ ఏఐసిటీఈ పీజీ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు నెలకు రూ. 12,400 స్కాలర్షిప్ గా అందజేస్తారు. ఇది వారి విద్యా ఖర్చులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్కాలర్షిప్ కు అర్హత కలిగిన విద్యార్థులు గుర్తింపు పొందిన సంస్థలో ఎంఈ, ఎంటెక్ లేదా ఎండీఎస్ కోర్సుల్లో చేరి … Read more

AP: రేషన్ కార్డుదారులకు శుభవార్త నెలంతా రేషన్ ఖాయం

మన పత్రిక, వెబ్​డెస్క్ ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) ప్రకటన ప్రకారం రేషన్ షాపుల ద్వారా రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు సరఫరా చేస్తారు. గుంటూరు (డి) మరియు తెనాలి (ఎం) ప్రాంతాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ కార్డులు రేషన్ సరఫరాను సులభతరం చేస్తాయి. ప్రజలకు నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు … Read more

BSC Agriculture | కౌన్సెలింగ్ మరియు మెరిట్ లిస్ట్ విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సుల రెండో దశ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మెరిట్ లిస్ట్ కూడా ప్రచురించారు. ఈ కౌన్సెలింగ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని కోర్సులకు వర్తిస్తుంది. రెండో దశ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 03 నుంచి 10 వరకు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. మెరిట్ లిస్ట్ ఎఫ్‌సెట్ … Read more

డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్

హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్ మన పత్రిక, వెబ్​డెస్క్ guest degree lecturers jobs notification సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే నెట్, సెట్ లేదా పీహెచ్డీ అర్హత కలిగి … Read more

ఏడేళ్లు కనిపించకపోతే చట్టపరంగా మృతుడిగా పరిగణించాలి: హైకోర్టు

మన పత్రిక, వెబ్​డెస్క్ missing 7 years dead High court order – ఏడు సంవత్సరాల పాటు ఎవరైనా కనిపించకపోతే చట్టప్రకారం వారు మరణించినట్లుగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసులో భర్త 21 ఏళ్ల క్రితం అదృశ్యమైన సంగతి పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో భార్య ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధపడుతోంది. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు సానుభూతితో వ్యవహరించింది. భర్త అదృశ్యమైన నేపథ్యంలో ఆమెకు వారసత్వం కింద రావాల్సిన … Read more

Current affairs 31 august 2025 in telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 31, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 31, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్.

పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్‌ను ఓదార్చారు

మన పత్రిక, వెబ్​డెస్క్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హైదరాబాద్ లోని అల్లు అరవింద్ ( Allu Aravind ) నివాసానికి వెళ్లారు. అల్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం మరణం పట్ల సంతాపం తెలిపారు. అల్లు కనకరత్నం (94) అనారోగ్య కారణాలతో మరణించారు. ఆమె మరణం తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో పాటు ఇతర కుటుంబ సభ్యులను … Read more

APSRTC Bus Fight: మహిళ, ప్రయాణికుడి మధ్య స్లిప్పర్ ఫైట్ వైరల్

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఓ APSRTC బస్సులో సీటు వివాదం దారుణ స్థాయికి చేరింది. ఒక మహిళ తన షాల్‌తో సీటు రిజర్వ్ చేసినట్లు చెప్పుకున్న సీటులో కూర్చున్న ప్రయాణికుడిపై ఆమె తీవ్రంగా మాట్లాడి, చెంపదెబ్బలు కొట్టింది. ఆ తర్వాత తన స్లిప్పర్‌తో అతడి తలపై పలుమార్లు కొట్టింది. ప్రతిస్పందనగా అతడు కూడా తన స్లిప్పర్‌తో ప్రతిదాడి చేశాడు. ఇద్దరి మధ్య స్లిప్పర్‌లతో ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో ఉన్న ఇతర మహిళలు జోక్యం … Read more

భోజనం చేసిన వెంటనే నిద్ర‌పోవ‌చ్చా

మ‌న ప‌త్రిక, వెబ్ డెస్క్ : తిన్న తర్వాత చాలామంది నిద్రపోవడం లేదా పని చేయడానికి కూర్చోవడం చేస్తుంటారు. అయితే, ఈ సాధారణ అలవాటు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం కావచ్చు. భోజనం తర్వాత తేలికపాటి కదలికలు చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తిన్న తర్వాత కేవలం 5 నిమిషాల తేలికపాటి శారీరక శ్రమ కూడా మీ … Read more

తొగుటలో యూరియా కొరతపై రైతుల ఆందోళన

మన పత్రిక, వెబ్​డెస్క్రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని కాన్ గల్ సొసైటీ చైర్మన్ కె. హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య ఆరోపించారు. తొగుట మండలంలో యూరియా కోసం రైతులు రాస్తారోకో చేపట్టడంతో వారికి మద్దతుగా నిలిచారు. రైతులు గత రెండు రోజులుగా యూరియా కోసం రాత్రింబగలు తిరుగుతున్నారు. పండుగ, పబ్బం లేకుండా, వానా ఎండా లేకుండా చేతిలో ఖాళీ చేతులతో తిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని … Read more