Thalliki Vandanam: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం ( Thalliki Vandanam ) పథకం కింద ఇంకా నగదు పొందని అర్హులకు రూ.325 కోట్లు విడుదల చేయనుంది. ఇందులో భాగంగా కొత్తగా ప్రవేశించిన 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తల్లులకు కూడా ₹13,000 జమ చేయనున్నారు. ఈ వారం నుంచి అర్హుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే తొలి విడతలో 67.27 లక్షల మందికి డబ్బులు అందాయి. రెండో విడతలో 5.5 లక్షల 1వ తరగతి, … Read more

AP Degree Admissions 2025: ఆంధ్రప్రదేశ్ డిగ్రీ అడ్మిషన్లు గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబర్ 1, 2025 వరకు పొడిగించారు. విద్యార్థులు https://sche.ap.gov.in/ECET ద్వారా ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. AP DEGREE ADMISSIONS 2025 DATE EXTENDED ముఖ్య తేదీలు: ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ ప్రాధాన్యత కళాశాలలు, కోర్సులను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

Aadhar Update: 5 నుంచి 15 ఏళ్ల విద్యార్థులకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి

మన పత్రిక, వెబ్​డెస్క్ : దేశవ్యాప్తంగా పాఠశాలలో చదువుతున్న 5 నుంచి 15 ఏళ్ల వయసు గల విద్యార్థుల ఆధార్ వివరాలను తక్షణమే అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించిన మేరకు, ఆధార్ సంఖ్య లేని విద్యార్థులు తల్లిదండ్రుల ద్వారా త్వరగా నమోదు చేయాలి. ప్రధాన అంశాలు: ఎందుకు ఈ చర్య? అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అత్యవసర ప్రాధాన్యత గా తీసుకోవాలని కేంద్రం సూచించింది.

మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాలిః మంత్రి సీత‌క్క‌

మ‌న ప‌త్రిక‌, వెబ్ డెస్క్ః మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క( minister seethakka) సూచించారు. శుక్రవారం ఆమె ములుగు జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా రూ.2.34 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy) మహిళలకు … Read more

తెలంగాణలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. ఇందులో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC)కి ఇచ్చిన హామీ మేరకు కింది బిల్లులకు చెల్లింపులు జరిపినట్లు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ రావు ప్రకటించారు. Employees pending bills released in telangana ఈ చెల్లింపులు ఆగస్టు నెల వరకు పూర్తి చేయబడ్డాయి. మిగిలిన పెండింగ్ డిమాండ్లను కూడా త్వరగా పరిష్కరించాలని TGEJAC రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది

BSNL PAY: కొత్త యూపీఐ సేవలు – ఫోన్‌పే, గూగుల్ పేకు గట్టి పోటీ

భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వాడకం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) యూపీఐ ( BSNL UPI ) మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన కొత్త సేవ BSNL Pay పేరుతో రానుంది. ఇది ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ యాప్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. BSNL Pay సేవలు – ప్రధాన లక్షణాలు: ఎప్పుడు లాంచ్ అవుతుంది? BSNL ఇంకా అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా, 2025 దీపావళి … Read more

Telangana Local Body Elections | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లోనే

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ( Telangana Sarpanch Elections ) సెప్టెంబర్ 2025లో నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం అస్తులు పడేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ స్పెషల్ జీవో విడుదల చేసి, ఎన్నికల కమిషన్‌కు అధికారిక లేఖ రాయనుంది. ఈ ఎన్నికల్లో బీసీ సహా ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందుగా ఉన్న 50% సీలింగ్‌ను ఎత్తివేయాలని కేబినెట్ కూడా నిర్ణయించింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే … Read more

11 ఏళ్ల వైఘశ్రీ: కేరళ చిన్నారి రైతు పండిస్తున్న సాగు సంస్కృతి

మన పత్రిక, వెబ్​డెస్క్ : సాధారణంగా 11 ఏళ్ల పిల్లలు స్కూల్ వెళ్లి, హోం వర్క్ చేసి, ఆటలు ఆడుతూ సమయం గడుపుతారు. కానీ కేరళలోని కన్నూర్ కు చెందిన 11 ఏళ్ల వైఘశ్రీ మాత్రం తన వయసుకు అతీతంగా సేంద్రియ సాగులో నిపుణురాలుగా మారింది. ఇంటి పెరట్లోనే రకరకాల కూరగాయలు పండిస్తూ అందరి చేతా “శెభాష్!” అనిపించుకుంటోంది. ఈ ప్రయాణం 2019లో ప్రారంభమైంది. ఆమె తండ్రి ఒక ప్రమాదం తర్వాత ఆరోగ్యం కోలుకునేందుకు మొక్కలు పెంచడం … Read more

తెలంగాణలో రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణలో రిజర్వేషన్ ( Telangana Reservation ) సీలింగ్ ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలంగాణ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ సీలింగ్‌ను ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీని కోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(A)కు సవరణ చేయనున్నారు. ఈ మార్పు ద్వారా బీసీ వర్గాలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల పరిమితి దాటి 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఏర్పడనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే 42% బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు ప్రవేశపెట్టాలని … Read more

Urea | తెలంగాణ రైతులకు యూరియా సరఫరాకు గ్రీన్ సిగ్నల్

మన పత్రిక, వెబ్​డెస్క్ : Telangana urea news today – తెలంగాణ రైతులకు యూరియా కొరత త్వరలో తీరనుంది. కేంద్ర ప్రభుత్వం 49,275 టన్నుల యూరియాను త్వరలోనే రాష్ట్రానికి పంపనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సరఫరా డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 30,000 టన్నుల యూరియా మాత్రమే నిల్వ ఉంది. రోజుకు 9,000 నుంచి 11,000 టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే … Read more