Ramcharan: సీఎం సిద్ధరామయ్య సత్కారం

రామ్చరణ్ కు సీఎం సిద్ధరామయ్య సత్కారం: మైసూరులో ప్రత్యేక సమావేశం ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్చరణ్ ( Ram Charan ) ఆదివారం మైసూరులో ( Mysore ) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ( CM Siddaramaiah ) కలిశారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ( Peddi Movie ) చిత్రీకరణ మైసూరులో జరుగుతోంది. సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరులో ఉండటంతో, ఆయన ఆహ్వానం మేరకు రామ్చరణ్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ … Read more

Current affairs 1 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 1, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 1, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. Current affairs september 1 2025 telugu 2025 నాటో సదస్సు ఏ దేశం నిర్వహించింది?డచ్ రిపబ్లిక్ (హేగ్ లో నిర్వహించబడింది) యూత్ స్పిరిచ్యువల్ సదస్సు 2025 ఎక్కడ జరిగింది?వారణాసి (థీమ్: నశా ముక్త్ యువా … Read more

GMAIL: వినియోగదారులకు గూగుల్ హెచ్చరిక

మన పత్రిక, వెబ్​డెస్క్ Google gmail data breach warning – జీమెయిల్ వినియోగదారులు వెంటనే తమ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలని గూగుల్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది జీమెయిల్ ఖాతాల భద్రత ప్రమాదంలో ఉందని గూగుల్ హెచ్చరించింది. ఈ ప్రమాదానికి కారణం సేల్స్‌ఫోర్స్ డేటా బ్రీచ్ అని గూగుల్ తెలిపింది. 2025 జూన్ ప్రథమార్థంలో జరిగిన ఈ ఘటన తర్వాత హ్యాకర్స్ వినియోగదారుల సమాచారాన్ని పొందినట్లు సమాచారం. హ్యాకర్స్ ఇప్పుడు వినియోగదారులకు కాల్స్ … Read more

JIO:రూ.499 ప్లాన్ తో బంపర్ ఆఫర్

మన పత్రిక, వెబ్​డెస్క్ జియో యూజర్లకు శుభవార్త చెప్పింది రిలయన్స్ జియో. కేవలం రూ.499కే 84 రోజుల పాటు పూర్తి టాక్ టైమ్, అన్ లిమిటెడ్ డేటా అందిస్తూ కొత్త రీచార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే యూజర్లకు పర్ఫెక్ట్ గా మారింది. ఈ ప్లాన్ ప్రతిరోజూ 2GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. మొత్తం 84 రోజుల వాలిడిటీతో 168GB వరకు డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ … Read more

సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం

మన పత్రిక, వెబ్​డెస్క్ Pension vidroha dinam on September 1st – తెలంగాణ రాష్ట్ర ( Telangana State ) ఉద్యోగ జేఏసీ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ TGEJAC పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. … Read more

Ramappa: ఆలయంలో పర్యాటకుల సందడి

మన పత్రిక, వెబ్​డెస్క్ రామప్ప ఆలయం ( Ramappa Temple ) ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకులు ఆలయ శిల్పకళను ఆస్వాదించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వందల సంఖ్యలో పర్యాటకులు రామప్ప చెరువు తీరాన్ని, ఆలయ పరిసరాలను సందర్శించారు. ఆలయ గోపురం, గర్భగృహంలోని అద్భుతమైన శిల్పాలు … Read more

PMVBRY Portal: కొత్త ఉద్యోగులకు రూ.15,000 ప్రోత్సాహకం

మన పత్రిక, వెబ్​డెస్క్ కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ( PMVBRY ) అధికారిక పోర్టల్‌ను ప్రారంభించారు. పోర్టల్ pmviksitbharatrozgaryojana.com ఆగస్టు 18 నుంచి అందుబాటులో ఉంది. ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు ఎన్‌రోల్ అయిన కొత్త ఉద్యోగులు, యజమానులు ప్రయోజనాల కోసం పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఉమాంగ్ యాప్ ద్వారా UAN అప్లోడ్ చేయాలి. ఈ పథకం ప్రకారం మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి … Read more

AICTE SCHOLARSHIP: విద్యార్థులకు నెలకు రూ. 12,400 స్కాలర్షిప్

మన పత్రిక, వెబ్​డెస్క్ కేంద్ర విద్యాశాఖ ఏఐసిటీఈ పీజీ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు నెలకు రూ. 12,400 స్కాలర్షిప్ గా అందజేస్తారు. ఇది వారి విద్యా ఖర్చులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్కాలర్షిప్ కు అర్హత కలిగిన విద్యార్థులు గుర్తింపు పొందిన సంస్థలో ఎంఈ, ఎంటెక్ లేదా ఎండీఎస్ కోర్సుల్లో చేరి … Read more

AP: రేషన్ కార్డుదారులకు శుభవార్త నెలంతా రేషన్ ఖాయం

మన పత్రిక, వెబ్​డెస్క్ ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) ప్రకటన ప్రకారం రేషన్ షాపుల ద్వారా రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు సరఫరా చేస్తారు. గుంటూరు (డి) మరియు తెనాలి (ఎం) ప్రాంతాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ కార్డులు రేషన్ సరఫరాను సులభతరం చేస్తాయి. ప్రజలకు నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు … Read more

BSC Agriculture | కౌన్సెలింగ్ మరియు మెరిట్ లిస్ట్ విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సుల రెండో దశ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మెరిట్ లిస్ట్ కూడా ప్రచురించారు. ఈ కౌన్సెలింగ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని కోర్సులకు వర్తిస్తుంది. రెండో దశ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 03 నుంచి 10 వరకు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. మెరిట్ లిస్ట్ ఎఫ్‌సెట్ … Read more