ఏపీ ఎంసెట్ ఫార్మసీ సీట్ల కేటాయింపు ఫలితాలు | AP BiPC Pharmacy Seat Allotment Result 2025

AP EAMCET BiPC Pharmacy Seat Allotment Result 2025

AP EAMCET BiPC Pharmacy Seat Allotment Result 2025: ఏపీ ఎంసెట్ (బైపీసీ) ఫార్మసీ విభాగం సీట్ల కేటాయింపు ఫలితాలు ఈరోజు (అక్టోబర్ 24) సాయంత్రం 6 గంటల తర్వాత విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) ధృవీకరించింది. వాస్తవానికి అక్టోబర్ 21నే విడుదల కావాల్సిన ఈ ఫలితాలు మూడు రోజులు వాయిదా పడ్డాయి. ఫలితాల లింక్ యాక్టివేట్ అయిన తర్వాత, విద్యార్థులు తమ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ … Read more

ఢిల్లీకి సీఎం రేవంత్.. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కీలక భేటీ!

Revanth reddy delhi tour

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ఈ రోజు రాత్రి ఢిల్లీకి పయనం కానున్నారు. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్తున్నారు. రేపు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ అంశంపై కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ( TPCC Chief Mahesh Kumar … Read more

BEL JOBS: 340 ప్రొబేషనరీ ఇంజనీరింగ్ పోస్టుల రిక్రూట్మెంట్ 2025

నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి 340 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసివున్నారు. దాంట్లో 175 ఖాళీలు ఎలక్ట్రానిక్స్ విభాగానికి, 109 మెకానికల్ విభాగానికి, 42 కంప్యూటర్ సైన్స్ విభాగానికి, 14 ఎలక్ట్రికల్ విభాగానికి అవకాశం కల్పిస్తున్నారు.దీనికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 24 అక్టోబర్ 2025 నుంచి 14 నవంబర్ 2025 వరకు లింక్ ఆక్టివ్ లో ఉంటుంది. ఈ జాబ్స్ E -II గ్రేడ్ గా … Read more

ప్రత్యక్ష సాక్షి హైమావతి వివరణ (వీడియో) | Kurnool bus accident

Kurnool bus fire accident today

Kurnool bus fire accident today: కర్నూలు జిల్లాలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన హృదయ విదారకంగా మారింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, కర్నూలు సమీపంలో ఓ బైకును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చలరేగి బస్సు దగ్ధమైంది. ఈ ఘటన పై ప్రత్యక్ష సాక్షి హైమావతి ఏమి చెప్పిందో తెలుసుకుందాం. ఆమె ఇచ్చిన వివరణ వీడియోలో ఉంది.

AP TET 2025 Notification: నోటిఫికేషన్ విడుదల ఆన్‌లైన్ దరఖాస్తులు

AP TET 2025 Notification

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) 2025 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకం కోసం ఈ పరీక్ష తప్పనిసరి అర్హతగా ఉంటుంది. AP TET 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ( Ap tet 2025 apply online ) అక్టోబర్ 24, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. చివరి తేదీ నవంబర్ 23, 2025 వరకు ఉంది. దరఖాస్తు ఫీజు ₹1000/- ప్రతి … Read more

RITES Senior Technical Assistant Recruitment 2025.

ప్రభుత్వ రంగానికి చెందిన రైట్స్ లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులకు (Bsc , Diplomo ( Engineering ) లోని సివిల్,ఎలక్ట్రికల్, ఎస్ అండ్ టీ, మెకానికల్, మెటలర్జీ, కెమికల్,కెమిస్ట్రీ స్ట్రీమ్ లో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్ధుల ఈ నెల 14 తేదీ నుంచి నవంబర్ 12 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు. ఈ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా … Read more

Bus Accident: కర్నూలు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

Bus fire in kurnool

Kurnool bus fire accident: కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత, ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. బాధిత కుటుంబాలు తమ అవసరాలకు వెంటనే సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా ప్రకటించింది. సంప్రదించాల్సిన అధికారులు మరియు వారి ఫోన్ నంబర్లు: అలాగే, ఘటనాస్థలం, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్ వద్ద కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, ప్రతి దశలో సమాచారం అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. కంట్రోల్ రూమ్ … Read more

Intelligence Bureau (IB) ACIO II Tech Recruitment 2025.

ఇంటెల్లెజెన్స్ బ్యూరో మరియు భారత ప్రభుత్వం అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్- II 258 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నారు. మొత్తం కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 90 పోస్టులకు గాను, మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గాను 168 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంజనీరింగ్ లో B.E/ B.Tech పాస్ అయితే చాలు. ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు నిర్ణయించారు. … Read more

APSRTC Jobs: 277 అప్రెంటిస్ ఖాళీలు – టెన్త్, ITI అర్హతతో

APSRTC Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (APSRTC) 277 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కర్నూలు (46), నంద్యాల (43), అనంతపురం (50), శ్రీ సత్యసాయి (34), కడప (60), అన్నమయ్య (44) జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ITI అర్హత ఉన్న అభ్యర్థులు రేపటి నుంచి నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ₹118. ఎంపిక విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు https://apsrtc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

District collector: కలెక్టర్ ఆదేశాలు.. కపాస్ కిసాన్ యాప్ గురించి రైతులకు అవగాహన

district collector

మన పత్రిక, వెబ్​డెస్క్: జిల్లా కలెక్టర్ గురువారం వీసీ హాల్ నుంచి రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, స్లాట్ బుకింగ్, నాణ్యత ప్రమాణాల గురించి వివరాలు చర్చించారు. ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా రైతులు తమ పత్తిని కనీస మద్దతు ధర (క్వింటాలుకు రూ.8110) కు విక్రయించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 7 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులు తమ … Read more