ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (APSRTC) 277 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కర్నూలు (46), నంద్యాల (43), అనంతపురం (50), శ్రీ సత్యసాయి (34), కడప (60), అన్నమయ్య (44) జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.
టెన్త్, ITI అర్హత ఉన్న అభ్యర్థులు రేపటి నుంచి నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ₹118. ఎంపిక విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది.
Advertisement
అభ్యర్థులు https://apsrtc.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
