జీవోలన్నీ ఆన్లైన్లో పెట్టాల్సిందే.. తెలంగాణ సర్కార్కు హైకోర్టు ఆదేశం.
మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో (G.O.), నోటిఫికేషన్లు, నిబంధనలు మరియు సర్క్యులర్లను తక్షణమే ఆయా శాఖల అధికారిక వెబ్సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. జీవోలను వెబ్సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై మంగళవారం జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. అదృశ్యమైన 15 వేల జీవోలు: విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు … Read more