భోగాపురం విమానాశ్రయం ప్రారంభం: భూములిచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం వేళ, ప్రాజెక్టుకు భూములు మరియు ఇళ్లు ఇచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణంతో పాటు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

సోషల్ మీడియాలో జగన్ పాత ప్రకటనల కలకలం

అమరావతి, భోగాపురం ఎయిర్‌పోర్టు, కియా పరిశ్రమ అంశాలపై వైసీపీ అధినేత జగన్ గతంలో మాట్లాడిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి రోడ్‌మ్యాప్: 2037 నాటికి ఒక ట్రిలియన్

తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పనపై సీఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపారు.

తెలంగాణలో 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 7,437 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

రేషన్‌కార్డుల ఈ-కేవైసీ గడువును పెంచిన సర్కార్

రేషన్‌కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసే గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయనున్నారు.

ఫార్ములా-ఈ రేసు కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్

ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించగా, విచారణను న్యాయస్థానం ఆగస్టు 25కి వాయిదా వేసింది.

ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో మోసం, కామారెడ్డిలో ఇద్దరు అరెస్ట్

కామారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్ గేమింగ్ లింక్‌ల ద్వారా పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.15 వేల నగదు, ల్యాప్‌టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వాహనదారుల నుంచి వసూళ్లు: ఎక్సైజ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

కామారెడ్డి జిల్లా మద్నూర్ పరిధిలోని చెక్‌పోస్ట్ వద్ద వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు.