Cyclone Montha : మొంథా తుఫాను ఎఫెక్ట్.. ఆ రైళ్లన్నీ రద్దు చేసిన రైల్వే శాఖ

trains cancelled in ap due to cyclone montha

Cyclone Montha : ప్రస్తుతం మొంథా తుఫాను వల్ల ఏపీ మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ తుఫాన్ ధాటికి కోస్తా తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెళ్లే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. దాదాపుగా 107 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు మూడు రోజులు రైళ్లను క్యాన్సిల్ చేశారు. పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. ఏ రైళ్లు రద్దయ్యాయో వాటి … Read more

Montha Cyclone : మొంథా తుఫాన్.. ఉప్పాడ స్థానికులను తరలించిన ప్రభుత్వం

uppada residents shifted to rehabilitation centre due to montha cyclone

Montha Cyclone : ప్రస్తుతం ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలను మొంథా తుఫాన్ ముంచెత్తుతోంది. ఈ తుఫాన్ ధాటికి ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ భారీగా గాలులు వీయడంతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాన్ ధాటికి కాకినాడ జిల్లా భారీగా దెబ్బతిన్నది. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ స్థానికులను పునరావాస కేంద్రాలకు ఏపీ ప్రభుత్వం తరలించింది. మొంథా తుఫాన్ వల్ల ఉప్పాడలో భారీ వర్షాలతో పాటు భారీగా … Read more

ప్రత్యక్ష సాక్షి హైమావతి వివరణ (వీడియో) | Kurnool bus accident

Kurnool bus fire accident today

Kurnool bus fire accident today: కర్నూలు జిల్లాలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన హృదయ విదారకంగా మారింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, కర్నూలు సమీపంలో ఓ బైకును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చలరేగి బస్సు దగ్ధమైంది. ఈ ఘటన పై ప్రత్యక్ష సాక్షి హైమావతి ఏమి చెప్పిందో తెలుసుకుందాం. ఆమె ఇచ్చిన వివరణ వీడియోలో ఉంది.

Bus Accident: కర్నూలు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

Bus fire in kurnool

Kurnool bus fire accident: కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత, ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. బాధిత కుటుంబాలు తమ అవసరాలకు వెంటనే సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా ప్రకటించింది. సంప్రదించాల్సిన అధికారులు మరియు వారి ఫోన్ నంబర్లు: అలాగే, ఘటనాస్థలం, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్ వద్ద కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, ప్రతి దశలో సమాచారం అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. కంట్రోల్ రూమ్ … Read more

Bus Fire Accident :  బస్సులో మంటలు.. 20 మందికి పైగా సజీవ దహనం

fire accident in private travel bus in kurnool

Bus Fire Accident : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. ఇందులో 20 మందికి పైగా మంటల్లో చిక్కుకొని చనిపోయారు. కర్నూలు జిల్లాలోని ఉలిందకొండ సమీపంలోకి బస్సు రాగానే వెనుక నుంచి … Read more

టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం | Tuni Minor Rape Case

Tuni Minor Rape Case

కాకినాడ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఆరోపణలో ఉన్న టీడీపీ నేత తాటిక నారాయణరావు ( TDP Narayana Rao ) (62) మృతదేహం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్‌ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో, తుని కోమటిచెరువులో దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా? ఆత్మహత్యయత్నం చేశాడా? అనేది స్పష్టత లేకుండా పోయింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. బాలికను … Read more

Rain Holiday: నేడు పాఠశాలలకు సెలవు

Today Rain holiday for schools in andhra pradesh october 23 2025

AP Rain Holiday October 23: ఆంధ్రప్రదేశ్‌లో బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ 5 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు (అక్టోబర్ 23) సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం. ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాల హెచ్చరిక ఉన్న నేపథ్యంలో, అక్కడి పాఠశాలలకు కూడా సెలవు ఇవ్వాలని … Read more

APలో సర్వీసులో ఉన్న టీచర్లకు కూడా TET – 2 ఏళ్లలో పాస్ కావాలి

AP TET

AP TET 2025: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా TET నిర్వహించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం. ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న టీచర్లు, రెండేళ్లలో TET సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. జాబ్‌లో కొనసాగాలంటే ఇది తప్పనిసరి. నిరుద్యోగులు, ప్రస్తుత టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు శాఖ కసరత్తు చేస్తోంది.

Andhra News: భారీ వర్షాలు పాఠశాలలకు సెలవు

AP School Rain holiday october 21

ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నెల్లూరు జిల్లా అధికారులు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. APS DMA ప్రకారం, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు.ఈ నేపథ్యంలో, మిగతా జిల్లాల పాఠశాలలకూ సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

టీడీపీ మాలేపాటి సుబ్బనాయుడు మరణం

malepati subbanaidu passes away

Malepati subbanaidu passes away: ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బనాయుడు (60) అనారోగ్యంతో నెల్లూరులో మరణించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నారు. సుబ్బనాయుడు రాజకీయంలో దాదాపు 30 ఏళ్లు గడిపారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో ఎవరు ఉంటారో ఇంకా తేలలేదు.