Malepati subbanaidu passes away: ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బనాయుడు (60) అనారోగ్యంతో నెల్లూరులో మరణించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నారు. సుబ్బనాయుడు రాజకీయంలో దాదాపు 30 ఏళ్లు గడిపారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో ఎవరు ఉంటారో ఇంకా తేలలేదు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
