ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు మత్స్యకారుల మరణం: మాజీ సీఎం జగన్

ఆరుగురు మత్స్యకారుల మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ గడువు జులై 24 వరకు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువును జులై 24 వరకు ఈసీఐ పొడిగించింది. ఇప్పటివరకు 88 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది.

రాయలసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా?: వైసీపీకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో వైసీపీ డ్రామా ఆడుతోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల ఖర్చులపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

కడపలో రూ.3,100 కోట్ల పెట్టుబడితో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ: రేపు లోకేశ్ శంకుస్థాపన

కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

జగన్ శవ రాజకీయాలు మానాలి: విశాఖ పర్యటనపై పల్లా శ్రీనివాస్ విమర్శలు

వైసీపీ హయాంలో మత్స్యకారులను విస్మరించిన జగన్, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం విశాఖకు వస్తున్నారని పల్లా శ్రీనివాస్ మండిపడ్డారు.

పల్నాడు జిల్లాలో విషాదం: ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య

పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠరాజుపల్లి గ్రామంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. పిల్లలను చంపిన తర్వాతే తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు నిర్ణయించిన సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.