AP: రేషన్ కార్డుదారులకు శుభవార్త నెలంతా రేషన్ ఖాయం

మన పత్రిక, వెబ్​డెస్క్ ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) ప్రకటన ప్రకారం రేషన్ షాపుల ద్వారా రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు సరఫరా చేస్తారు. గుంటూరు (డి) మరియు తెనాలి (ఎం) ప్రాంతాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ కార్డులు రేషన్ సరఫరాను సులభతరం చేస్తాయి. ప్రజలకు నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు … Read more

APSRTC Bus Fight: మహిళ, ప్రయాణికుడి మధ్య స్లిప్పర్ ఫైట్ వైరల్

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఓ APSRTC బస్సులో సీటు వివాదం దారుణ స్థాయికి చేరింది. ఒక మహిళ తన షాల్‌తో సీటు రిజర్వ్ చేసినట్లు చెప్పుకున్న సీటులో కూర్చున్న ప్రయాణికుడిపై ఆమె తీవ్రంగా మాట్లాడి, చెంపదెబ్బలు కొట్టింది. ఆ తర్వాత తన స్లిప్పర్‌తో అతడి తలపై పలుమార్లు కొట్టింది. ప్రతిస్పందనగా అతడు కూడా తన స్లిప్పర్‌తో ప్రతిదాడి చేశాడు. ఇద్దరి మధ్య స్లిప్పర్‌లతో ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో ఉన్న ఇతర మహిళలు జోక్యం … Read more

Thalliki Vandanam: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం ( Thalliki Vandanam ) పథకం కింద ఇంకా నగదు పొందని అర్హులకు రూ.325 కోట్లు విడుదల చేయనుంది. ఇందులో భాగంగా కొత్తగా ప్రవేశించిన 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తల్లులకు కూడా ₹13,000 జమ చేయనున్నారు. ఈ వారం నుంచి అర్హుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే తొలి విడతలో 67.27 లక్షల మందికి డబ్బులు అందాయి. రెండో విడతలో 5.5 లక్షల 1వ తరగతి, … Read more

AP Degree Admissions 2025: ఆంధ్రప్రదేశ్ డిగ్రీ అడ్మిషన్లు గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబర్ 1, 2025 వరకు పొడిగించారు. విద్యార్థులు https://sche.ap.gov.in/ECET ద్వారా ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. AP DEGREE ADMISSIONS 2025 DATE EXTENDED ముఖ్య తేదీలు: ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ ప్రాధాన్యత కళాశాలలు, కోర్సులను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

APPSC ADMIT CARDS  | ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అడ్మిట్ కార్డ్ 2025

మన పత్రిక, వెబ్​డెస్క్ : Appsc forest beat officer hall tickets ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC ) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల కోసం నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్ష సెప్టెంబర్ 7, 2025న ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ లో అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష రోజున అడ్మిట్ … Read more

AP Family Card | ఏపీలో ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( chandrababu naidu ) రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ( AP FAMILY CARD 2025 ) జారీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందరికీ చేరువ చేయడమే ఈ నిర్ణయం లక్ష్యం. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు, వారు పొందుతున్న ప్రభుత్వ పథకాల సమాచారం కూడా ఉండనుంది. … Read more

అల్పపీడనం అంటే ఏమిటో తెలుసా..?

మన పత్రిక, వెబ్​డెస్క్ : ”బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల భారీ వర్షాలు పడనున్నాయి.” అని వార్తల్లో పదే పదే వింటుంటాం.. ఇంతకీ అల్పపీడనం అంటే ఏమిటో తెలుసా.. దానికి వర్షాలు పడటానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా..? ఇప్పుడు తెలుసుకుందాం.. అల్పపీడనం (Low Pressure Area) అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో వాతావరణ పీడనం చుట్టుపక్కల ప్రాంతాల కన్నా తక్కువగా ఉండటాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా వెచ్చని, తేమతో కూడిన గాలి పైకి వెళ్లడం … Read more

మిజోరాంలో ‘యాచక నిషేధ బిల్లు’కు ఆమోదం

మన పత్రిక, వెబ్​డెస్క్ : మిజోరాం ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ‘మిజోరాం యాచక నిషేధ బిల్లు-2025’ను ఆమోదించింది. ఇది కేవలం యాచకులను శిక్షించడం కాకుండా, వారికి సహాయం చేసి, పునరావాసం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వం ‘రిలీఫ్ బోర్డు’ను ఏర్పాటు చేసి, యాచకులను తాత్కాలికంగా ఉంచడానికి ఒక ‘రిసీవింగ్ సెంటర్’ను ప్రారంభిస్తుంది. అనంతరం 24 గంటల్లో వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటారు. అయితే, ఈ బిల్లును … Read more

పండగ పూట విషాదం.. కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్ : సంతోషంగా గడపాల్సిన వినాయకచవితి పండుగ ఆ కుటుబంలో విషాదం నింపింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పండగ సందర్భంగా లైటింగ్ కోసం స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి … Read more

పండగ పూట.. అంగన్వాడీలకు శుభవార్త

మన పత్రిక, వెబ్​డెస్క్ : జగన్ ప్రభుత్వంలో నిరసనలకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం పలు శుభవార్తలు తెలిపింది. నెల రోజుల్లో వారికి కొత్త సెల్ ఫోన్లు అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మూలన పడిన సెల్ ఫోన్లను వాడుతున్న వారికి ఈ నిర్ణయం పని వేగాన్ని, సమర్థతను పెంచేందుకు దోహదపడుతుంది. అంతే కాకుండా అంగన్‌వాడీల్లో ఇండక్షన్ స్టవ్‌ల వాడకానికి వీలుగా, నెలకు రూ. 500 చొప్పున విద్యుత్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరించనుంది. అయితే, సామాజిక భద్రత పెన్షన్ల … Read more