మన పత్రిక, వెబ్డెస్క్: ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ ( Bharat Taxi ) ‘ పేరుతో నూతన సేవలను తీసుకురానుంది. ఈ టాక్సీ సేవలు వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుత ప్రైవేట్ సర్వీసుల మాదిరిగా, ‘భారత్ టాక్సీ’ డ్రైవర్లు 25% వరకు కమీషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. బదులుగా, వారు కేవలం నామమాత్రపు నెలవారీ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఢిల్లీలో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
