Nizamabad Constable Murder Case: కుటుంబానికి రూ.1 కోటి సహాయం

Nizamabad Constable Murder Case

తాజా సమాచారం: నిజామాబాద్ లో డ్యూటీలో ప్రాణాలు అర్పించిన పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి భారీ ఆర్థిక సహాయం ప్రకటించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు: “డ్యూటీలో ప్రాణాలు అర్పించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.” ప్రమోద్ కుమార్ భార్య ప్రణీత, ముగ్గురు కుమారుల భవిష్యత్తులో ప్రభుత్వం పూర్ణ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. … Read more

18 వేల కోట్ల దుర్వినియోగం: కేసీఆర్ పాలనలో ఘోర వైఫల్యం – రేవంత్ ప్రభుత్వం గుర్తించిన బోగస్ ఉద్యోగులు

telangana 18000 crore fraud kcr

ఒకప్పుడు కేసీఆర్ గంభీరంగా ప్రకటించారు – “ఇకపై రాష్ట్రంలో కంట్రాక్టు లేదా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉండరు.” కానీ, ఈ ప్రకటన ఎంత డొల్ల యవ్వారమో ఇప్పుడు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన IFMIS (Integrated Finance Management & Information System) ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి వివరాలను క్రోడీకరించారు. IFMIS ద్వారా సేకరించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 4,93,820 మంది కంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు కేవలం 2,74,844 … Read more

Liquor Shops Tenders : నేటితో ముగియనున్న మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు

today is deadline for applications for liquor shops in Telangana

Liquor Shops Tenders : తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. నిన్న ఒక్క రోజే 25 వేల దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఇప్పటి వరకు కేవలం 50 వేల దరఖాస్తులు మాత్రమే రావడంతో దరఖాస్తులు వెయ్యాలంటూ ఔత్సాహికులకు ఫోన్లు, మెసేజ్ లను ఎక్సైజ్ శాఖ పంపిస్తోంది. గతంతో పోల్చితే ఈ సారి దరఖాస్తు చాలా తక్కువగా వచ్చాయి. గత సంవత్సరం 1.31 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. Mana Patrika DeskMana Patrika Web … Read more

BC Bandh: తెలంగాణలో బంద్ శాంతియుతంగా

BC Bandh

తెలంగాణవ్యాప్తంగా బీసీ ఐకాస్ ఆహ్వానించిన “బీసీ బంద్” శాంతియుతంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా, మిగిలిన అన్ని రంగాలు పని చేయడం ఆపాయి. కాంగ్రెస్, బీజేపీ, భారత రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, మావోయిస్టు పార్టీలు, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్‌లో ఉప్పల్, చెంగిచర్ల డిపోల ముందు, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వికారాబాద్ లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నేతలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్‌లో … Read more

Telangana Local body elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?

when will the local body elections be held asks high court

Telangana Local body elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనా బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆ నోటిఫికేషన్ రద్దయింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ ను సుప్రీం కూడా కొట్టేసింది. 50 శాతం రిజర్వేషన్లు దాటకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి.. అని సుప్రీం ఆదేశించింది. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదనే నిబంధన ఉన్నప్పుడు … Read more

తెలంగాణలో రిజర్వేషన్లు 50% మించరాదు | Supreme Court

telangana reservation 50 percent supreme court order

సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించరాదు ( Telangana Reservation 50% Supreme Court Order) . ఈ నిబంధన అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, తెలంగాణ కూడా దీని నుండి మినహాయింపు లేదు. స్థానిక ఎన్నికలు జరపాలనుకుంటే, ఆ పరిధిలో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 12,769 గ్రామ పంచాయతీల్లో 6,384, 5,745 MPTC సీట్లలో 2,872, 566 MPP సీట్లలో 283, 32 ZPP … Read more

కొండా సురేఖ రాజీనామా? ఓఎస్డీ బెదిరింపు కేసులో ప్రభుత్వం చర్య

Konda Surekha Resignation

Konda Surekha Resignation: కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం ముదురుతోంది. ఆమె ఓఎస్డీ సుమంత్‌పై బెదిరింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అతన్ని తొలగించింది. ఈ ఘటన తర్వాత మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుష్మితతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. మరోవైపు, మీనాక్షి నటరాజన్‌తో కూడా భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఇక మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రికి వరంగల్ వెళ్లి భర్త, అనుచరులతో చర్చించి కీలక … Read more

పప్పులో కప్ప! మహబూబ్‌నగర్ స్కూల్ లంచ్ ఘటన

mahabubnagar school lunch news today

mahabubnagar News: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని లాల్‌కోట ప్రభుత్వ హైస్కూల్‌లో బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో ఒక అసహ్యకర ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు వడ్డించుకుంటుండగా పప్పులో ఒక కప్ప కనిపించింది. దీంతో పిల్లలు భయంతో భోజనం పడేసి, ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మురళీకృష్ణ గురువారం స్కూల్‌కు చేరుకుని విచారణ చేస్తున్నారు. స్కూల్ ఫుడ్ సేఫ్టీ ఏమయ్యిందో … Read more

Konda Surekha : మంత్రి పదవి నుంచి కొండా సురేఖ ఔట్?

Konda Surekha to be expelled from minister post

Konda Surekha : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసిన అంశం అంటే మంత్రి కొండా సురేఖ విషయమే. గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ నేతలతో మంత్రి కొండా సురేఖకు పొసగడం లేదు. సొంత పార్టీతోనే గొడవలు జరుగుతుండటం ఒక వైపు అయితే. మరోవైపు మంత్రి ఓఎస్డీ అయిన సుమంత్ డబ్బుల కోసం డెక్కన్ సిమెంట్స్ కంపెనీ అధికారులను గన్ తో బెదిరించారనే … Read more

Telangana Bandh: ఈనెల 18న తెలంగాణ బంద్.. బీఆర్ఎస్, బీజేపీ మద్దతు

Telangana bandh on October 18 by bc jac

Telangana Bandh: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అసలు బీసీ కుల గణనను తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన చేపట్టింది. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రకటించిందో క్లారిటీ లేదని.. బీసీ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ లేక స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను కూడా హైకోర్టు రద్దు చేసింది. దీనిపై బీసీ సంఘాలతో పాటు పలు పార్టీలు కూడా భగ్గుమంటున్నాయి. … Read more