District collector: రైస్ మిల్లర్లకు నల్గొండ కలెక్టర్ ఆదేశం..
మన పత్రిక, వెబ్డెస్క్: ఈ వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణలో భాగంగా, ఇంకా బ్యాంకు గ్యారంటీలు ఇవ్వని మిల్లర్లు వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఎప్పటికప్పుడు తమ మిల్లులలో దించుకోవాలని, ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని ఆమె గట్టిగా సూచించారు. ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్నాయని, దీనివల్ల కొనుగోలు కేంద్రాల్లో లేదా పంటపై ఉన్న ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ … Read more