మన పత్రిక, వెబ్డెస్క్: ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ ( Bharat Taxi ) ‘ పేరుతో నూతన సేవలను తీసుకురానుంది. ఈ టాక్సీ సేవలు వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుత ప్రైవేట్ సర్వీసుల మాదిరిగా, ‘భారత్ టాక్సీ’ డ్రైవర్లు 25% వరకు కమీషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. బదులుగా, వారు కేవలం నామమాత్రపు నెలవారీ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఢిల్లీలో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
