బసవతారకం ఆసుపత్రికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో పేద క్యాన్సర్ రోగులకు నిబంధనల ప్రకారం ఉచిత వైద్యం అందించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన కోసం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఆయనకు స్వాగతం పలికారు.

చలో సంసద్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన చలో సంసద్ నిరసనకారులపై పోలీసు చర్యలపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంటులో చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించేందుకు సిద్ధమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.

నీట్ పరీక్ష అంశంపై పార్లమెంటులో చర్చకు సిద్ధమన్న జేపీ నడ్డా

నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంటులో చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.

కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆరోపణలు

కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిచిపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆరోపణలు చేశారు.

ఏలూరులో చైన్ స్నాచర్ అరెస్ట్, బంగారు ఆభరణం స్వాధీనం

ఏలూరులో వృద్ధురాలి వద్ద చేపలు కొనే నెపంతో వచ్చి బంగారు నానుత్రాడును లాక్కొని పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నీట్ పరీక్ష నిరసనలకు మద్దతు తెలిపినందుకు మోహన్‌లాల్ కుమార్తె విస్మయపై ట్రోలింగ్

నీట్ పరీక్షా అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలపడంతో నటి విస్మయ మోహన్‌లాల్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.