తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త చేయూత పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు

తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేసింది.

రామారెడ్డి మండలంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో కుటుంబ సభ్యులతో డబ్బుల విషయంలో గొడవ జరిగిన అనంతరం ఓ వ్యక్తి ఇంట్లో తలుపులు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మహేష్ బాబు, రాజమౌళి సినిమా టైటిల్ వివాదానికి తెరపడింది

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రానున్న చిత్రం ‘వారణాసి’ టైటిల్ వివాదం సుహాసంగా ముగిసింది.

ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేతపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

ఢిల్లీలో నిరసనల కారణంగా మెట్రో స్టేషన్లు మూసివేసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు.

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదాలు: వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది మృతి

ఒడిశాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేంకానాల్, కేంఝర్ జిల్లాల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇల్లెందులోని మార్ట్‌లో వస్తువులు దొంగిలించిన ఉపాధ్యాయుడు

ఇల్లెందులోని ఒక మార్ట్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బిల్లు చెల్లించకుండా వస్తువులను తీసుకెళ్లేందుకు యత్నించగా, సీసీటీవీ విజువల్స్ ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.

హనీమూన్ హత్య కేసులో సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మూడు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ధర్మాసనం ఆదేశించింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, 25కు పైగా కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించనున్నారు.

హైదరాబాద్ నగర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ ప్రాంతాల్లోని వివిధ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ హెచ్చరిక

గ్లోబరీనా సంస్థతో తనకు లేదా తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కేటీఆర్, రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.