BSNL PAY: కొత్త యూపీఐ సేవలు – ఫోన్‌పే, గూగుల్ పేకు గట్టి పోటీ

భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వాడకం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) యూపీఐ ( BSNL UPI ) మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన కొత్త సేవ BSNL Pay పేరుతో రానుంది. ఇది ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ యాప్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. BSNL Pay సేవలు – ప్రధాన లక్షణాలు: ఎప్పుడు లాంచ్ అవుతుంది? BSNL ఇంకా అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా, 2025 దీపావళి … Read more

Telangana Local Body Elections | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లోనే

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ( Telangana Sarpanch Elections ) సెప్టెంబర్ 2025లో నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం అస్తులు పడేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ స్పెషల్ జీవో విడుదల చేసి, ఎన్నికల కమిషన్‌కు అధికారిక లేఖ రాయనుంది. ఈ ఎన్నికల్లో బీసీ సహా ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందుగా ఉన్న 50% సీలింగ్‌ను ఎత్తివేయాలని కేబినెట్ కూడా నిర్ణయించింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే … Read more

11 ఏళ్ల వైఘశ్రీ: కేరళ చిన్నారి రైతు పండిస్తున్న సాగు సంస్కృతి

మన పత్రిక, వెబ్​డెస్క్ : సాధారణంగా 11 ఏళ్ల పిల్లలు స్కూల్ వెళ్లి, హోం వర్క్ చేసి, ఆటలు ఆడుతూ సమయం గడుపుతారు. కానీ కేరళలోని కన్నూర్ కు చెందిన 11 ఏళ్ల వైఘశ్రీ మాత్రం తన వయసుకు అతీతంగా సేంద్రియ సాగులో నిపుణురాలుగా మారింది. ఇంటి పెరట్లోనే రకరకాల కూరగాయలు పండిస్తూ అందరి చేతా “శెభాష్!” అనిపించుకుంటోంది. ఈ ప్రయాణం 2019లో ప్రారంభమైంది. ఆమె తండ్రి ఒక ప్రమాదం తర్వాత ఆరోగ్యం కోలుకునేందుకు మొక్కలు పెంచడం … Read more

తెలంగాణలో రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణలో రిజర్వేషన్ ( Telangana Reservation ) సీలింగ్ ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలంగాణ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ సీలింగ్‌ను ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీని కోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(A)కు సవరణ చేయనున్నారు. ఈ మార్పు ద్వారా బీసీ వర్గాలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల పరిమితి దాటి 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఏర్పడనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే 42% బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు ప్రవేశపెట్టాలని … Read more

Urea | తెలంగాణ రైతులకు యూరియా సరఫరాకు గ్రీన్ సిగ్నల్

మన పత్రిక, వెబ్​డెస్క్ : Telangana urea news today – తెలంగాణ రైతులకు యూరియా కొరత త్వరలో తీరనుంది. కేంద్ర ప్రభుత్వం 49,275 టన్నుల యూరియాను త్వరలోనే రాష్ట్రానికి పంపనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సరఫరా డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 30,000 టన్నుల యూరియా మాత్రమే నిల్వ ఉంది. రోజుకు 9,000 నుంచి 11,000 టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే … Read more

Maareesan Review: ఒక్క సీన్ కూడా ఊహించలేరు

మన పత్రిక, వెబ్​డెస్క్ : తమిళ సినిమా మారీశన్ ( Maareesan ) ప్రేక్షకుల ఊహలను పూర్తిగా మించి వెళ్తుంది. పోస్టర్, ప్రోమోలతో ప్రేక్షకులు సినిమా కథను ఊహించే ఈ టైమ్‌లో, ఈ చిత్రం మాత్రం ఒక్క సన్నివేశం కూడా అంచనా వేయలేని రీతిలో సాగుతుంది. కృష్ణమూర్తి రచించిన కథకు, సుదీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ కమెడియన్ వడివేలు ( Vadivelu ) , మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ … Read more

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | Telangana assembly session 2025 Live Updates

తెలంగాణ అసెంబ్లీ రేపటికి ఉదయం 9 గంటలకు వాయిదా పడింది. ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. కొద్దిసేపట్లో BAC సమావేశం జరగనుంది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు, ఏ అంశాలపై చర్చించాలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. 11:48 AM తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా. 11:40 AM 2014లో టీడీపీ నుంచి, తర్వాత బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలిచారు గోపీనాథ్. ఆయన అనారోగ్యాన్ని ఎవరికీ చెప్పుకోలేదు. గోపీనాథ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ … Read more

యూరియా ఆందోళన: రైతును చెంప మీద కొట్టిన ఎస్ఐ

మన పత్రిక, వెబ్​డెస్క్ : యూరియా కొరతపై తెలంగాణ ( TELANGANA ) రైతుల్లో ఆవేదన ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ ( NALGONDA ) జిల్లా శాలిగౌరారం, త్రిపురారం మండలాల్లో, సిద్దిపేట నంగునూరు PACS వద్ద, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లోని నర్సింహులపేట, గద్వాల జిల్లా మరికల్ మండలం తీలేరులో రైతులు యూరియా కోసం ధర్నాలు చేపట్టారు. అయితే, … Read more

సుప్రీంకోర్టు లంబాడా, బంజారా, సుగాలీలకు ఎస్టీ హోదాపై నోటీసులు

మన పత్రిక, వెబ్​డెస్క్ : సుప్రీంకోర్టు ( SUPREME COURT ) లంబాడా, బంజారా, సుగాలీ కులాలకు ఎస్టీ హోదా కల్పించడంపై కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. supreme court st status banjaras lambadis పిటిషనర్లు ప్రధానంగా చేసిన వాదనలు: ఈ పిటిషన్‌ను భద్రాచలం ఎమ్మెల్యే … Read more

Telangana Assembly: నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30 నుండి ప్రారంభం – కీలక అంశాలపై చర్చకు సిద్ధం. Telangana Assembly Today News జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ సమర్పించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదిక ద్వారా గత ప్రభుత్వంపై అవినీతి, వ్యవస్థాపక లోపాలపై ప్రభుత్వం ఆరోపణలు చేయనుంది. బీఆర్‌ఎస్ దీనిని రాజకీయ ప్రయోజనం కోసమని విమర్శిస్తూ ప్రతిస్పందించే అవకాశం ఉంది. భద్రత, సమన్వయం ఏర్పాట్లు … Read more