నల్లగొండ జిల్లా PSHMA-TG అధ్యక్షుడిగా D. వెంకటరత్నం ఎన్నిక

మన పత్రిక, వెబ్​డెస్క్ PSHMA-TG రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సమక్షంలో నల్లగొండ జిల్లా PSHMA-TG కొత్త అధ్యక్షుడిగా D. వెంకటరత్నం గారు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా N. శ్రీనయ్య గారు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటకు చెందిన PSHMA-TG శాఖ వారు వెంకటరత్నం, శ్రీనయ్య గార్లకు, నల్లగొండ జిల్లా శాఖకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి హెడ్ మాస్టర్ సమస్యలు, డిమాండ్లు, ఉద్యోగ చార్ట్ విషయాలపై రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం చేస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తారని … Read more

పంచాయతీ రాజ్ బిల్లుపై గవర్నర్ కు అఖిలపక్ష విజ్ఞప్తి

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణ అసెంబ్లీలో ( Telangana Assembly ) ఆమోదించిన పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ ఇవాళ అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని పార్టీల కీలక నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న లేఖలు రాశారు. రిజర్వేషన్ పరిమితిపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ( ponnam prabhakar ) హైలైట్ చేశారు. ఈ విషయాన్ని … Read more

MODI: పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే

మన పత్రిక, వెబ్​డెస్క్ చైనాలో జరిగిన SCO శిఖరాగ్ర ( sco summit ) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే’ అని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఫొటోలు షేర్ చేశారు. ఆయనతో హత్తుకుని, నవ్వుతూ సంభాషించిన సన్నివేశాలు ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి. ఇది ఇద్దరు నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది. … Read more

Telangana: ఏడు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

మన పత్రిక, వెబ్​డెస్క్ హైదరాబాద్: Telangana Rain Alert Today – తెలంగాణలోని ఏడు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. వీటితో కూడిన … Read more

Andhra News: వినాయక చవితి ఉత్సవంలో వివాదం: రెండు వర్గాల ఘర్షణ

మన పత్రిక, వెబ్​డెస్క్ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నడపనవారిపాలెంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కొట్టుకున్నారు. ఓ వర్గం ఎన్టీఆర్ బొమ్మతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీపై ‘కపాలాలు పగులుతాయి’ అనే పదాలు రాయడంతో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో చిచ్చు రేగి ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాదనలు దారుణమైన స్థాయికి చేరుకోవడంతో ఇరుపక్షాల మధ్య … Read more

చందులాపూర్ లో ముసుగు దొంగల దాడి

మన పత్రిక, వెబ్​డెస్క్ సిద్దిపేట్ ( SIDDIPET ) జిల్లా చిన్నకోడూరు మండలంలోని చందులాపూర్ ( chandulapur ) గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ముసుగు దొంగల వీరంగం చోటుచేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో బీసీ కాలనీలో ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు రెండు ఇళ్లపై దాడి చేయడానికి ప్రయత్నించారు. నల్ల బట్టలు ధరించి బైక్ పై వచ్చిన దొంగలు గేట్లు దూకే ప్రయత్నం చేశారు. గ్రామ యువకులు కేకలు వేయడంతో వారు రాళ్లతో దాడి చేసే … Read more

Lokah chapter 1 telugu: దూసుకుపోతున్న మ‌ల‌యాళం సినిమా

మన పత్రిక, వెబ్​డెస్క్ ఇటీవల థియేటర్లలో విడుదలైన మలయాళ చిత్రం ‘కొత్త లోక’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో కొంత ఆలస్యంగా, పలు సమస్యల మధ్య విడుదలైనా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో నాగవంశీ సమర్పణలో విడుదల చేశారు. డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించారు. ‘ప్రేమలు’ ఫేమ్ … Read more

Kaleshwaram: సీబీఐ విచారణకు కాళేశ్వరం ప్రాజెక్టు

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చ జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. CBI enquiry on kaleshwaram project జూలై 31, 2025న కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4న మంత్రిమండలి ఆమోదించింది. ఆ తర్వాత శాసనసభ ముందు ఉంచి చర్చించారు. నివేదికలో నిర్లక్ష్యం, దురుద్దేశం, ఆర్థిక అవకతవకలు, … Read more

Ramcharan: సీఎం సిద్ధరామయ్య సత్కారం

రామ్చరణ్ కు సీఎం సిద్ధరామయ్య సత్కారం: మైసూరులో ప్రత్యేక సమావేశం ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్చరణ్ ( Ram Charan ) ఆదివారం మైసూరులో ( Mysore ) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ( CM Siddaramaiah ) కలిశారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ( Peddi Movie ) చిత్రీకరణ మైసూరులో జరుగుతోంది. సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరులో ఉండటంతో, ఆయన ఆహ్వానం మేరకు రామ్చరణ్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ … Read more

Current affairs 1 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 1, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 1, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. Current affairs september 1 2025 telugu 2025 నాటో సదస్సు ఏ దేశం నిర్వహించింది?డచ్ రిపబ్లిక్ (హేగ్ లో నిర్వహించబడింది) యూత్ స్పిరిచ్యువల్ సదస్సు 2025 ఎక్కడ జరిగింది?వారణాసి (థీమ్: నశా ముక్త్ యువా … Read more