40 వేల టీచర్లకు టెట్ గండం: రెండేళ్లలోపు పాస్ కావాలి
40 Thousand teachers without TET in Telangana : తెలంగాణలో దాదాపు 40 వేల మంది టీచర్లకు టెట్ అర్హత పెద్ద సవాలుగా మారింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం, టెట్ లేని టీచర్లు రెండేళ్లలోపు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. లేకుంటే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లకు మాత్రమే టెట్ నుంచి మినహాయింపు ఉంది. కానీ వారు పదోన్నతి పొందాలంటే టెట్ పాస్ చేయడం తప్పనిసరి. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో … Read more