TGPSC గ్రూప్ 2 తుది ఫలితాలకు సిద్ధం

TGPSC GROUP 2 FINAL RESULTS | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 2 తుది ఫలితాలను వెల్లడించడానికి సమాయత్తమవుతోంది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరీక్ష ద్వారా 783 పోస్టుల భర్తీ జరగనుంది. అభ్యర్థుల నుండి వెబ్ ఆప్షన్లు కూడా సేకరించారు. మూడు దశల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. అవసరమైన పోస్టులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. మొదట గ్రూప్ 1 ఫలితాల తర్వాత గ్రూప్ … Read more

తెలంగాణలో రెండు కొత్త పథకాలు: మైనారిటీ మహిళలకు ₹50,000, ఫకీర్లకు మోపెడ్

తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించింది ( Telangana Two Welfare Schemes for Minorities ) . సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఒంటరి మహిళలు, వితంతువులు, అనాథలు, అవివాహిత మహిళలు, ఫకీర్, దూదేకుల వంటి వారికి జీవనోపాధి కల్పించనున్నాయి. మొదటి పథకం ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ ( Indiramma Minority Mahila Yojana ) కింద వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, … Read more

Indiramma Minority Mahila Yojana

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన 2025: రూ.50,000 గ్రాంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి మరియు మైనారిటీ మహిళలను స్వయం ఉపాధి కలిగిన, స్వయం సమృద్ధి కలిగిన వారిగా తీర్చిదిద్దడానికి ”ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన” కింద ఒకసారి మాత్రమే రూ.50,000/- గ్రాంట్ అందజేయడానికి సంబంధించి ఆన్‌లైన్ నమోదు 2025 సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 6, 2025 వరకు తెరవబడింది. ఆసక్తి గల మహిళలు TGOBMMS వెబ్ పోర్టల్ tgobmms.cgg.gov.in లో దరఖాస్తు … Read more

SBI ఫౌండేషన్ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025: రూ.20 లక్షల వరకు

ఎస్‌బీఐ ఫౌండేషన్ ( SBI Foundation )పేద కానీ ప్రతిభావంతులైన విద్యార్థుల కలలను నెరవేర్చేందుకు ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025 ( Platinum Jubilee Asha Scholarship 2025 ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 23,230 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందజేయనుంది. తొమ్మిదో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ కింద విద్యార్థి కోర్సు మరియు స్థాయి బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.20 లక్షల … Read more

వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 2865 అప్రెంటిస్ ఉద్యోగాలు: సెప్టెంబర్ 29 వరకు దరఖాస్తు

2865 railway apprentice notification | వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) 2865 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 29, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు పోస్టుల ప్రకారం 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆగస్టు 20, 2025 నాటికి వయస్సు 19 నుండి 24 ఏళ్ల మధ్య … Read more

కాకతీయ విశ్వవిద్యాలయంలో ODL ప్రవేశాలు 2025: ఆగస్టు 20 నుండి దరఖాస్తులు

KU SDLCE ADMISSIONS 2025 | కాకతీయ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (KU SDLCE) జూలై-ఆగస్టు 2025 నుండి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ కోర్సులు: బి.ఏ., బి.కాం (జనరల్/కాంప్), బి.బి.ఎ, బి.ఎస్.సి (ఎంఎస్టిసి), బి.ఎల్.ఐ.ఎస్.సి, ఎం.సి.ఎ. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు: ఎం.ఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, పబ్లిక్ … Read more

Ilanti Cinema Meereppudu Chusundaru

తెలుగు సినిమా “ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు” 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సూపర్ రాజా దర్శకత్వం వహించారు. అలాగే ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఈ చిత్రంలో చందన పలంకి, వంశీ గొనీ, దీప్తి శ్రీరంగం కీలక పాత్రలు పోషించారు. ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది.

AICTE SCHOLARSHIP : ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ విద్యార్థులకు నెలకు ₹12,400

AICTE PG SCHOLARSHIP 2025 NOTIFICATION | కేంద్ర విద్యాశాఖ ఏఐసిటీఈ పీజీ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ స్కాలర్షిప్ కింద ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నెలకు ₹12,400 అందజేస్తారు. అర్హత కలిగిన విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలి. గేట్ లేదా సీఈఈ స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి. ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 15, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా … Read more

తెలంగాణ విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష

CM Review on Telangana Education Policy today | తెలంగాణ విద్యా విధానం (TEP) రూపకల్పనపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీ సభ్యులు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ సలహాదారు డా. కేశవరావు అధ్యక్షత వహిస్తారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా (కన్వీనర్), టిజీహెక్ చైర్మన్ ప్రొఫెసర్ … Read more